ఏపీలో టూరిజం, కల్చర్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా

ఏపీలో టూరిజం, కల్చర్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా

ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే నడుస్తానన్నారు మంత్రి ఆర్కే రోజా.  ఏపీలో టూరిజం, కల్చర్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భగవంతుని సేవతోపాటు ప్రజలకు సేవ చేసే భాగ్యం లభించటం తన అదృష్టమన్నారు. భైరవద్వీపం సినిమా వచ్చి 28 ఏళ్ళు అయ్యిందంటే నమ్మలేక పోతున్నానన్నారు రోజా. బాలకృష్ణతో ఏడు సినిమాలకు పైగా నటించానన్నారు. 

 

ట్విట్టర్లో మరోసారి కేంద్రంపై కేటీఆర్ విమర్శలు