ఆంధ్రప్రదేశ్
ఇంజినీరుగా రిటైరైనంక.. ‘గేట్’ ర్యాంక్
అనంతపురం: ఉన్నత చదువులకు వయసు అడ్డంకాదని నిరూపించాడో పెద్దాయన. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా హయ్యర్ స్టడీస్ అభ్యసించేవారు కొందరే ఉంటారు. అలాంటి కోవకు చ
Read Moreతిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. కరోనా కారణంగా 2020 మా
Read Moreఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెండ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడె
Read Moreఒంటిమిట్ట శ్రీరాముడి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
ఏపీలోని ప్రముఖ ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమవుతోంది. ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేం
Read Moreఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్. జంగారెడ్డి గూడెం మరణాలపై అసత్య ప్రకటన చేశారని టీడీపీ నోటీసులు ఇచ్చింది. సీఎం జగన్ పై సభాహక్కుల
Read Moreఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా వందలోపే కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 10వేల 914 క
Read Moreవచ్చే ఎన్నికల్లో 50 మందికి ఎమ్మెల్యే టికెట్లు డౌటే!
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో వైసీఎల్పీ సమావేశం నిర్వహించారు. అరగంటపాటు సాగిన ఈ భేటీలో.. 2024 ఎన్నికలే లక్ష్యంగ
Read Moreచంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలకు దిగారు. పవన్ కమెడియన్ లాంటోడని.. ఆయనకు, నాగబాబుకు తమ గురించి మాట్లాడ
Read Moreవెల్లంపల్లి వెల్లుల్లి.. వైసీపీ నేతలపై పవన్ సెటైర్లు
రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమరావతిలో జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్ ..అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో
Read Moreపార్టీని నడిపేందుకు సైద్ధాంతిక బలం కావాలి
వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా అమరావతిలోని ఇప్పట గ్రామంలో
Read Moreజన సైనికుల సేవా కార్యక్రమాలు అపూర్వం
అమరావతి: కరోనా మహమ్మారి ప్రబలి ప్రజలు భయం భయంతో ఉన్న సమయంలో జనసేన సైనికులు రంగంలోకి దిగి మేమున్నామంటూ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడం అభ
Read Moreఏపీ మంత్రి మేకపాటి శాఖలపై జగన్ కీలక నిర్ణయం
అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వమించిన శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఐటీ, పరిశ్రమల
Read Moreవైసీపీకి సహకరించిన వాళ్లను పట్టించుకోవడం లేదు
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతోందని, గత ఎన్నికల సమయంలో వైసీపీ విజయానికి సహకరించినవాళ్
Read More












