ఆంధ్రప్రదేశ్

పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తల ఆగ్రహం

ఏపీ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను మంగళగిరి ఇప్పటం వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పవన్ కల్యా

Read More

ఉగ్ర శ్రీనివాసుడి అవతారంలో తిరుమల శ్రీవారు 

తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఇవాళ ఉగ్ర శ్రీనివాసుడు వెలుపలకు వచ్చారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉగ్ర శ్రీనివాస ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిస్తారు. కైశ

Read More

ఏపీ సీఎస్ సమీర్ శర్మకు అస్వస్థత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లో రివ్యూ చేస్తుండగా ఆయన అనారోగ్యానికి

Read More

ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పోసాని కృష్ణమురళి

అమరావతి: సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కా

Read More

ఎన్టీఆర్‌ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం

డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరును డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్&

Read More

ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు

సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్

Read More

రాష్ట్రంలో రాబోయే 4 రోజుల్లో తెలికపాటి వర్షాలు

దీపావళి వెళ్లి వారమే అయినా చలి తీవ్రత బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చలి రోజురోజుకి పెరుగుతోంది. అక్టోబర్ నెలలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 54 ఏళ్ల కన

Read More

తిరుమలలో ఇవాళ ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ పుష్పయాగం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం కొనసాగనుంది. పుష్పయాగం కారణంగా శ్రీవార

Read More

ఆకునూరి మురళి రాజీనామా ఆమోదం

హైదరాబాద్, వెలుగు: ఏపీ ఎడ్యుకేషన్ సలహాదారు పోస్టుకు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి చేసిన రాజీనామాను ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ మేరకు ఏపీ

Read More

తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ మళ్లీ ప్రారంభం

తిరుపతిలో రేపటి (మంగళవారం) నుంచి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను జారీ చేయనున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్

Read More

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్మృతి ఇరానీ దంపతులు

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి  స్మృతి ఇరానీ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి  నైవేద్య విరామ  సమయంలో వెంకన్నకు  మొక్కులు

Read More

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

తిరుపతి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులు ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుపతికి వచ్చిన కేంద్ర మహిళా శి

Read More