ఆంధ్రప్రదేశ్
మే 28న స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
విజయవాడ: తెలుగు ప్రేక్షకులు, ప్రజల గుండెల్లో నందమూరి తారక రామారావు ఏర్పరుచుకున్న స్థానం సుస్థిరమైంది. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామ
Read Moreజి.పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ మనవడిపై కేసు నమోదు
రాత్రికి రాత్రే గదికి అడ్డంగా గోడకట్టి తాళం వేసి నిర్బంధించి పరారయ్యాడు పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ జి.పుల్లారెడ్డి మనుమడు ఏక్ నాథ్ రెడ్డి
Read Moreవిశాఖ జిల్లాకు రెడ్ అలర్ట్
అసని తుఫాను బుధవారం బలహీనపడినా.. క్రమంగా విశాఖ తీరం వైపు రావొచ్చన్న హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ విశాఖ జిల్లాపై తుఫాను ప్రభావం ఉండొచ్చని
Read Moreతుఫాన్ ధాటికి కొట్టుకొచ్చిన రథం.. ఏ దేశానిది..?
శ్రీకాకుళం: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫాను నుంచి తుఫానుగా అసని బలహీనపడిందని తెలిపింది వాతావరణ శాఖ. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ
Read Moreనిజాంపట్నంలో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక
అసనీ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ పట్నం, కాకినాడ, మచిలీపట్నం తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల
Read Moreఅసని ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫాను నుంచి తుఫానుగా అసని బలహీనపడిందని తెలిపింది వాతావరణ శాఖ. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగ
Read Moreఅసని తుపాన్ ఎఫెక్ట్: ఏపీలో రేపటి ఇంటర్ ఎగ్జామ్ వాయిదా
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను ప్రభావం ఇంటర్మీడియట్ పరీక్షలపై పడింది. దిశ మార్చుకుంటూ పలు జిల్లాలపై విరుచుకుపడే అవకాశం ఉందన్న
Read Moreటెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే నారాయణ అరెస్టు
నారాయణ భార్యను మేం అరెస్టు చేయలేదు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల మాల్ ప్రాక్టీస్ లో పక్కా ఆధారాలు ద
Read Moreటెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పోలీసుల అదుపులో నారాయణ
ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క
Read Moreరాబోయే మూడు రోజులు వర్షాలు
ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు మరో ప్రకృతి విపత్తు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి..తీవ్ర తుపాన్ గా మారి
Read Moreటీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ధర్మారెడ్డి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి (ఈవో)గా ధర్మారెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉన్న ఈవో జవహర్ రెడ్డిని రిల
Read Moreతిరుమలలో అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు నిషేధం
తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు తీసుకురావడం నిషేధించినట్లు టీటీడీ దేవస్థానం ప్రకటించింది.
Read Moreతిరుమలలో కిడ్నాప్.. బాలుడి కథ సుఖాంతం
తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. నాలుగు రోజులక్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభించింది. ఓ మహిళ బాలుడిని తీసుకొని మైసూరుకు వెళ్లిందని పోలీసు
Read More












