ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే
ఎన్టీఆర్ జనం నాడి తెలిసిన గొప్ప వ్యక్తి అని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. రిటైర్ అయ్యాక ఎన్టీఆర్ పై పుస్తకం రాస్తానన
Read Moreలోకేశ్ వీడియో కాన్ఫరెన్స్ లోకి కొడాలి నాని, వంశీ
అమరావతి: ఏపీ పదో తరగతి ఫలితాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో జీరో రిజల్ట్ రావడంతో ప్రతి పక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ
Read Moreఅన్ని అసెంబ్లీ సీట్లు స్వీప్ చేయాలి
వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175 కి 175 సీట్లు గెలవాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అమరావతి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు,
Read Moreఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బ
Read Moreబెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న జేపీ నడ్డా
విజయవాడ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన ఇవాళ రెండో రోజు పర్యటనలో భాగం
Read Moreపవన్కు వచ్చే ఎన్నికల్లోనూ అదే రిపీట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసమేనని మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎ
Read Moreఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల
తొలిసారిగా మార్కుల ప్రకటన వచ్చే నెల 6నుంచి సప్లిమెంటరీ పరీక్షలు అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బొత్స సత్యనారా
Read Moreఇవాళ, రేపు ఏపీలో జేపీ నడ్డా పర్యటన
విజయవాడ, రాజమండ్రిలో పార్టీ నేతలతో బీజేపీ చీఫ్ భేటీ అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్న
Read MoreYSR పేరు ఆ పార్టీకి ఎందుకో వారే చెప్పాలి..!
YSR పేరు ఆ పార్టీకి ఎందుకో వారే చెప్పాలి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును స్వాగతిస్తున్నా అమరావతి: కోనసీమ జిల్లాకు అంబేద్క
Read Moreకొడుకును అంగన్వాడిలో చేర్పించిన కలెక్టర్
కర్నూలు: ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ తాహతుకు మించి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. మాటలు కూడా సరిగా రాని చిన్నారులను తీసుకెళ్లి ఖరీదైన
Read Moreతిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవానం నుంచి తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం విధించింది. దుకాణదారులు, హోటళ్ల
Read Moreతెలంగాణ, ఏపీ నుంచి 40 మందికి ర్యాంకులు
100 లోపు ర్యాంకుల్లో 12 మంది కర్నూల్కు చెందిన యశ్వంత్కు 15వ ర్యాంకు హైదరాబాద్కు చెందిన సంజనకు 37వ ర్యాంకు
Read Moreరాబోయే రోజుల్లో మరింత సేవ చేస్తా
రాబోయే రోజుల్లో మరింతగా సేవ చేస్తానని, ప్రేమాభిమానులు తనపై ఎప్పటికీ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ప్రజలకు సేవ చే
Read More












