ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన ముగిసింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం పలు అభివృద్ధి కార్య
Read Moreశీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ముర్మకు అధికారులు ఘన స్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర
Read Moreశ్రీశైలం మల్లన్న సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆమె శ్రీశైలం వెళ్లనున్నారు. ఉదయం 12 గంటలకు శ్రీశై
Read Moreతిరుపతి ఎస్వీ వర్సిటీ ఆవరణలో చిక్కిన చిరుత
తిరుపతిలోని ఎస్వీ వర్సిటీ ఆవరణలో సంచరిస్తున్న చిరుతను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం వర్సిటీలో సంచరించిన చిరుత ఇప్పటికీ ఇదే ప్రా
Read Moreతిరుమలలో పొగ మంచు.. భక్తుల పరవశం
తిరుమల చుట్టూ ఉన్న కొండలోయలు హిమాలయాలను తలపిస్తున్నాయి. చలికాలం వేళ సప్తగిరులను మంచు దుప్పటి కప్పేసింది. ఓ వైపు చల్లటి గాలులు.. మరోవైపు తెల్
Read Moreక్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్, జగన్
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, దేశ ప్రజలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు దీవెన
Read More44 నిమిషాల్లో2.20 లక్షల టికెట్లు బుక్
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు రికార్డ్ టైమ్ లోనే బుక్ అయిపోయాయి. ఆన్ లైన్ లో విడుదల చేసిన 44 నిమిషాలకే 2 లక్షల 20 వేల టికెట్లు బుక్ అయ్
Read Moreఅనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా హల్చల్
అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. చీడికాడ మండలం కోనాంలోని పంట పొలాల్లో ఏకంగా 12 అడుగుల గిరినాకు జనాలను పరుగులు పె
Read More‘ఖాకీ’ సినిమా స్ఫూర్తితో చోరీలు.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
‘ఖాకీ’ సినిమా స్ఫూర్తితో పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పోలీసులు అరెస్టు చ
Read Moreనాకు సీఎం జగన్ అంటే చాలా ఇష్టం : హీరో విశాల్
ఆంధ్రప్రదేశ్లోని కుప్పం అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై పోటీ చేసే అవకాశం లేదని ప్రముఖ నటుడు, తమిళ సినీ నిర్మాత విశ
Read Moreఅదనపు ఛార్జీలు లేకుండానే సంక్రాంతికి స్పెషల్ బస్సులు..
సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకు ఏపీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగకు ప్రత్యేకంగా ఆర్టీసీ 6,400 ప్రత్యేక బస్సులు నడపనుంది. అయితే, ఈసారి స్పెషల
Read Moreనాలుగేండ్లలో రాష్ట్ర అప్పులు డబుల్
95% పెరిగాయని ప్రకటించిన కేంద్రం 2018 మార్చినాటికి 1,60,296 కోట్లు 2022 మార్చి నాటికి రూ. 3,12,191 కోట్లు గత రెండేండ్లలోనే కొత్తగా దాదాపు రూ. 87 వే
Read Moreబిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్.. రన్నరప్గా శ్రీహాన్
బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ – 6 గ్రాండ్ ఫినాలే ఫలితం వెలువడింది. సింగర్ రేవంత్ ను విజేతగా హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈసందర్భంగా రే
Read More












