ఆంధ్రప్రదేశ్
విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సందర్శించారు. ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ డిప్య
Read Moreకృష్ణా నీళ్లు, కరెంట్ ఉత్పత్తిలో తెలంగాణ తీరు సరికాదు : ఏపీ సీఎం జగన్
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా నదీ జలాల వినియోగం, విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ సర్కార్ ఏకపక్షంగ
Read Moreఏపీ అక్రమ ప్రాజెక్టులపై చూసీచూడనట్టు రాష్ట్ర సర్కారు
70 శాతం నీళ్లు వాడుకుంటున్న ఏపీ శ్రీశైలం కరెంట్ ఉత్పత్తిపై మరోసారి కేంద్రానికి జగన్ కంప్లైంట్ దీన్నే బూచిగా
Read Moreఇసుక అక్రమ తవ్వకాలపై మత్స్యకారుల విన్నూత నిరసన
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే.గంగవరంలో మత్స్యకారులు విన్నూత నిరసన చేపట్టారు. కోటిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న పాతకోట సమీపంలో గోదావరి నదికి అడ
Read Moreతెలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు
సీబీఐ దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. నకిలీ విదేశీ వైద్య సర్టిఫికెట్ల కేసులో ఈ సోదాలు చేపట్టింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యు
Read Moreచంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుం
Read Moreచంద్రబాబు సభలో తొక్కిసలాటపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి
నెల్లూరు జిల్లా కందుకూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త
Read Moreప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి
ప్రధాని మోడీని కోరిన ఏపీ సీఎం జగన్ రాయలసీమ ప్రాజెక్టుకు పర్యావరణ పర్మిషన్ ఇవ్వాలని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు వినతి అనుమతులు లేకుండా
Read Moreచంద్రబాబు సభలో తొక్కిసలాట..8 మంది మృతి
మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని బాబు ప్రకటన నెల్లూరు : ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మ
Read Moreతిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి పటిష్ట ఏర్పాట్లు:వైవీ సుబ్బారెడ్డి
నూతన సంవత్సరం జనవరి 1న, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుండి 11వ తేదీ వరకు సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేపడు
Read Moreశ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలుపుదల
శ్రీశైలంలో ఈనెల 31 నుంచి జనవరి 2 వరకు గర్భాలయ స్పర్శ దర్శనాలు(సర్వ దర్శనం కాదు) నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీ భ్రమరాం
Read Moreచంద్రబాబు సభలో అపశృతి.. తోపులాటలో ఏడుగురు మృతి
చంద్రబాబు సభలో అపశృతి చోటుచేసుకుంది. ఈ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో తోపులాట జరిగి ఏడుగురు మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళితే.. నెల్లూరు
Read Moreఏ రోజు ఏ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్ .. అన్స్టాపబుల్ షోకు
తిరుపతి: ఏపీ మంత్రి ఆర్కే రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు కరోనా కష్ట కాలంలో పక్క రాష్ట్రంలో దాక్కున్నారు.. ఏ మొహ
Read More












