ఆంధ్రప్రదేశ్
కరోనా ఎఫెక్ట్.. ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇకపై స్కూల్స్లో ఉదయం పూట ప్రార్థనలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస
Read Moreనేటి నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్ లైన్ లో టికెట్లు
కర్నూలు: నేటి నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్లను పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఉచిత, రూ.150, ర
Read Moreటెర్రరిస్టుకు ఎదురు నిలిచిన వీర బాలిక హిమ ప్రియ
పాకిస్థాన్ ఉగ్రవాదులు ఎక్కడైనా అటాక్ చేశారని వింటేనే వెన్నులో వణుకుపుడుతుంది. ఆ పరిసరాల్లో మన వాళ్లు ఉన్నారేమో.. వాళ్ల పరిస్థితి ఏంటోనని గాబరా పడిపోతా
Read Moreఏపీలో ఉద్యోగుల సమ్మె సైరన్..
ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను తీవ్ర
Read Moreఏపీలో ఇవాళ కూడా 14వేలు దాటిన కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ కూడా కొత్త కేసులు 14వేలు దాటాయి. అలాగే ఏడుగురు చనిపోయారు. గడచిన 24 గంటల్లో &nb
Read Moreభక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలి దగ్గర తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్ర
Read Moreరాపూరు అడవుల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్
పోలీసులపైకి రాళ్లు.. గొడ్డళ్లు విసిరి పారిపోయే యత్నం అమరావతి: నెల్లూరు జిల్లా రాపూరు అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు 'పుష్ప' సినిమా సీన్
Read Moreరామలింగేశ్వర సిద్దాంతి మృతికి చంద్రబాబు సంతాపం
హైదరాబాద్: ములుగు రామలింగేశ్వర సిద్దాంతి మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రామలింగ
Read MoreAP: PRCపై తగ్గేదే లే అంటున్న ఉద్యోగ సంఘాలు
రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానం ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన మంత్రుల కమిటీ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్
Read Moreఏపీలో ఒక్కరోజే 14వేలు దాటిన కేసులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 46
Read Moreఅన్యాయం జరుగుతుంటే నేతాజీ ప్రతిరూపాలై పోరాడాలి
నేతాజీ ప్రతిరూపాలై అన్యాయంపై పోరాడాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తు
Read Moreఏపీలో కొత్త పీఆర్సీ అమలు
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తమకు ఆమోదం యోగ్యం కాదని, చర్చలు పూర్తయ్యేవరకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేసిన విష&
Read MoreAPలో కరోనా బారిన పడ్డ మరో మంత్రి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Read More












