ఆంధ్రప్రదేశ్
‘వెలుగోడు’లో ఆవుల కోసం కొనసాగుతున్న రెస్క్యూ
నంద్యాల జిల్లాలోని వెలుగోడు రిజర్వాయర్ లో గల్లంతైన ఆవుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందం ఆవుల కోసం గాలిస్తోంది. సుమారు
Read Moreశ్రీశైలం 3 గేట్లు ఎత్తి నీటి విడుదల
శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం భారీగా ఉ
Read More12 ఎకరాల్లో నీటిపై తేలియాడే పవర్ ప్లాంట్ @వైజాగ్
ప్రకృతి అందాలకు, టూరిస్ట్ స్పాట్ లకు నెలవైన విశాఖ నగరం ఇప్పుడు మరో మరో ప్రత్యేకతను సంతరించుకుంది. దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ (తేలియాడే) సౌర ప్లాంట్&
Read Moreరిజర్వాయర్లోకి దూకిన 500 ఆవులు.. ఎందుకంటే.. ?
నంద్యాల జిల్లా: వెలుగోడు జలాశయంలో 500 ఆవులు కొట్టుకుపోయాయి. అడవిపందులు తరమడం వల్లే ఆవులు వాగులో పడ్డట్లు తెలుస్తోంది. నీటిలో కొట్టుకుపోతున్న
Read Moreశ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. సప్తగిరులు గోవింద నామ స్మరణతో మార్మోగుతున్న
Read Moreవిలీన గ్రామాల ప్రస్తావన తెస్తే హైదరాబాద్ను ఏపీలో కలపాలి
విలీన గ్రామాల ప్రస్తావన తెస్తే ఏపీలో హైదరాబాద్ కలపాలని డిమాండ్ చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విలీన గ్రామాలను తెలంగాణలో విలీనం చే
Read Moreఏపీలో ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలిలోని చలంచర్ల దగ్గర ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. వేగంగా ప్రయాణిస్తూ ఒక్కసారిగా అదుపుతప్పింది. ప్
Read Moreఏపీలో కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఐదింటివరకు పోలింగ్ కొనసాగనుంది. ఏపీ అసెంబ్లీ కార్యాలయం మొదటి అంతస్తుల
Read More2024 ఎన్నికలకు జనసేన సిద్ధం
వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీ అంధకారం అవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట రైతు భరోసా సభలో పాల్గొన్న
Read More24 గంటలు అప్రమత్తంగా ఉండాలి
వరద బాధితులకు తక్షణమే సాయం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు లేదా ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలతో పాటు నిత్యావసర సరుకులు అ
Read Moreవానొచ్చినా.. వరదొచ్చినా.. పెళ్లి మాత్రం ఆగలేదు
కల్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదని చెబుతుంటారు పెద్దలు. ఏపీలో జరిగిన ఈ ఘటన చూస్తే ఆ మాట నిజమేననిపిస్తుంది. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లం
Read Moreతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూ లై
Read Moreతెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తాయ్!
వైఎస్ విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీ వేదికపైనే ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్ర
Read More












