ఆంధ్రప్రదేశ్
లంచ్ టైమ్ లో చిరుకు జగన్ అపాయింట్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు. లంచ్ టైమ్ లో చిరుకు జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఏపీ సీఎంతో కలిసి చిరంజ
Read Moreఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,205 మంది కరోనా బారిన పడ్డారు. కేసులకు సంబంధించి ప్రభుత్వం హెల్త్ బు
Read Moreటికెట్ ధరలపై ప్రభుత్వానికి అధికారం ఉంది
టికెట్ రేట్లు పెంచే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నప్పుడు.. టికెట్ రేట్లు తగ్గించే అవకాశం ఎపీ ప్రభుత్వానికి ఉంటుందన్నారు ప్రముఖ దర్శక నిర్మాత
Read Moreమంత్రి కొడాలి నానికి కరోనా
ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాలు, వినియోగదారు వ్యవహారాల మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న
Read Moreశాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 13 నుంచి 22 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజన
Read Moreఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు వాయిదా
అమరావతి : కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ కట్టడికి ఆంక్షలు కఠినం చేశాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సర్కార
Read Moreలడ్డూ స్టాక్లో అవకతవకలు.. శ్రీశైలం గుడి అధికారి సస్పెన్షన్
శ్రీశైలం దేవస్థానం పడితరం స్టోరులో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ పి.ఉమేష్ ను సస్పండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు దేవస్థానం ఈవో లవన్న. లడ్డూ తయ
Read Moreకృష్ణా నదిలో ఐదుగురు పిల్లలు గల్లంతు
ఏపీ కృష్ణా జిల్లాలో మున్నేరు పరిసర ప్రాంతాల్లో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. అయితే ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. సంక్రాంతి సెలవులు కావడ
Read Moreఏపీలో నైట్ కర్ఫ్యూ.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ &nb
Read Moreప్రభుత్వాసుపత్రుల్లో భారీగా ఆక్సిజన్ ప్లాంట్లు
అమరావతి: దేశంలో కరోనా కేసులు రోజుకోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 1.79 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి వైరస్ వ్యాప్త
Read Moreజగన్ సర్కారు కొత్త రూల్.. ఫాలో అవుతామన్న సజ్జనార్
అమరావతి: దేశంలో కరోనా కేసులు రోజుకోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 1.79 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి వైరస్ వ్యాప్త
Read More10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లు
ఈ నెల (జనవరి) 10వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనానికి టికెట్లను జారీ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)అదనపు ఈవో ధర్
Read Moreకబడ్డీ పోటీల్లో ఎమ్మెల్యే రోజా సందడి
ఏపీలోని తిరుపతిలో జరుగుతున్న కబడ్డీ పోటీల్లో సందడి చేశారు వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా. తిరుపతి ఇందిరా గ్రౌండ్ లో క్రీడాకారులతో ఉత్సాహంగా కబడ్డీ ఆడ
Read More












