ఆంధ్రప్రదేశ్
ఒక్కొక్కరి భరతం పడతా.. బాలయ్య సీరియస్ వార్నింగ్
చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై స్పందించారు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ. నోటితో కాదు ఓటుతో జవాబు చెప్పాలన్నారు. అసెంబ్లీలో జరి
Read Moreఏపీలో ఘోర ప్రమాదం.. ఓ భవనంపై కూలిన మరో భవనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు చోట్ల వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో భవనం కూలి పలువ
Read Moreగుండెపోటుతో ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతి
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా గుండెపోటుతో మృతిచెందారు. ఆమెకు శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ
Read Moreచంద్రబాబు గొడగొడ ఏడ్చిండు
తన భార్య క్యారెక్టర్ను కించపరుస్తున్నారని ఆవేదన వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిడుతున్నరు మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడ్తానన్న టీడీపీ చీఫ
Read Moreరాజంపేట వరదల్లో 12 మంది మృతి
భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు అతాలకుతలం అయ్యాయి. భారీ వరదలతో కడప జిల్లా రాజంపేటలో ప్రాణ నష్టం సంభవించింది. దాదాపు 30 మంది వ
Read Moreవర్షాలకు పూర్తిగా ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గం
ఏపీలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. తిరుమల శ్రీవారి మెట్టు నడకమార్గంలో అనేక ప్రాంతాలో చెట్లు కూలిపోయాయి. వరదకు మెట్లన్నీ కో
Read Moreఏపీ సీఎం జగన్కు ప్రధాని మోడీ ఫోన్
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రధాని మోడీ ఆరా తీశారు. సీఎం జగన్ కు ఫోన్ చేసిన మోడీ..భారీ వర్షాలు..అనంతర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల ప
Read Moreచిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మంది సురక్షితం
వర్ష బీభత్సంతో అనంతపురం జిల్లా చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మందిని సేఫ్ గా కాపాడారు రెస్క్యూ సిబ్బంది. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది గ్రామం దగ్గ
Read Moreనీ దొంగ ఏడుపులు రాష్ట్ర ప్రజలు నమ్మరు బాబు!
విధి ఎవరినీ విడిచిపెట్టదన్నారు ఏపీ వైసీసీ ఎమ్మెల్యే రోజా. అందరి ఉసురు తగిలి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ అధికారంలో ఉ
Read Moreతిరుమల ఘాట్ రోడ్లకు అనుమతిచ్చిన టీటీడీ
తిరుమల టు అలిపిరి ఘాట్ రోడ్డులో తిరిగే వాహనాలను అనుమతిచ్చారు టీటీడీ అధికారులు. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు కొనసాగు
Read Moreచంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు: జగన్
చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిన తర్వాత ఇదే విషయమై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. నిజం ఎవరు దాచలేరన్నారు ముఖ్యమంత్రి. చంద్రబాబు ఎన్ని డ్రామలు
Read Moreకన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు
రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా అవమానిస్తోందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్నీ భరించాం.. అయినా కూడా అవమానిస్తునే ఉన్నారని ఆయన ఆవ
Read Moreఏపీ వర్షాలపై అభిమానులకు మెగాస్టార్ రిక్వెస్ట్
చిత్తూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో తిరుపతి మొత్తం అతలాకుతలం అవుతోంది. కొండచరియలు విరిగిపడి భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి
Read More












