ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో ఈనెల 30 వరకు స్పర్శదర్శనాలు

శ్రీశైలం: ఉగాది వేడుకలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి వస్తున్న భక్తులకు ఈనెల 30వ తేదీ వరకు స్పర్శ దర్శనాలకు అనుమతిస్తారు. కర్నాటక, మహారాష్ట్రల

Read More

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైలాన్ని సందర్శించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. శ్రీశైల మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఆమెకు

Read More

29న శ్రీవారి ఆల‌యంలో బ్రేక్ దర్శనాలు రద్దు

మార్చి 28న సిఫారసు లేఖలు స్వీకరించబడవు తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో  మార్చి 29వ తేదీన మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ&zwnj

Read More

సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్

2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్‌ను ప

Read More

RRR షో రద్దైందని రచ్చ రచ్చ

విజయవాడ: భారీ అంచనాలతో RRR మూవీ ఈ రోజు రిలీజైంది. దీంతో చాలా కాలం తర్వాత థియేటర్లు ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉంటే విజయవాడలోని అన్నపూర్ణ థియే

Read More

ఏపీ సీఎం జగన్‎కు నాంపల్లి కోర్టు సమన్లు

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో హుజూర్‌నగర్‌ ఎన్నికల నియ

Read More

RRR ఎఫెక్ట్.. థియేటర్ల ముందు ముళ్ల కంచెలు

స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్‌కు పండగ. ఇక స్టార్ హీరోల కాంబినేషన్.. అంటే ఆ హీరోల అభిమానులకు డబుల్ ట్రీట్. అయితే మూడు గంటలు... ఇద్

Read More

ఏపీ అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ సభ్యుల సస్పెండ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి మరోసారి టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. సభకు పదేపదే ఆటంకం కలిగిస్తున్నారంటూ అసహనం వ్యక్తం

Read More

వాయుగుండం ప్రభావంతో ఏపీలో వానలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారే అవకాశముందని హెచ్చరించింది వాతావరణ శాఖ. అండమాన్

Read More

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 9వరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విదేశీ మద్యం సవరణ బిల్లును మ

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎస్ సమీర్ శర్మ, ఆర్ట్ ఆఫ్ లివింగ

Read More

ఏపీకి వాతావరణశాఖ అలర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ వాయుగుండంగా మారే అవకాశముందని హెచ్చరించింది. రేపు తుఫానుగా మారుతుందని తెలి

Read More

ఏపీ నుంచి సీఎంలున్నా.. ఒరిగిందేం లేదు

సాగునీటి ప్రాజక్టుల విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన

Read More