PRC పై జగన్ కీలక ప్రకటన

PRC పై జగన్ కీలక ప్రకటన

PRC పై కీలక ప్రకటన చేశారు.. ఏపీ సీఎం జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ ను.. తిరుపతి సరస్వతీ నగర్ లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిసి PRC పై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందన్నారు. పదిరోజుల్లో ప్రకటన చేస్తామన్నారు సీఎం. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.