ఆంధ్రప్రదేశ్
కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ..కరోనా నుంచి కోలుకున్నారు. ఇవాల హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంల
Read Moreరాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు
వైసీపీ ఎమ్మెల్యే రోజా తిరుపతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read Moreఏపీకి మళ్లీ భారీ వర్షాలు.. మూడురోజులు జాగ్రత్త
ఇప్పటికే ఏపీలో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్ని వరద ముంచెత్తింది. గ్రామాలకు గ్రామాలు నీట మునిగాయి. పదుల సంఖ్య జనం ప్రాణాలు కోల్పోయారు. పశువులు కూ
Read Moreవెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. టికెట్ల రీషెడ్యూల్ కు ఛాన్స్
తిరుమల: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడుతున
Read Moreజగన్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసింది
అమరావతి: మూడు ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. హైకోర్టు నుంచి తప్పిం
Read Moreతిరుమల శ్రీవారి భక్తులకు మరో అవకాశం
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో అవకాశం కల్పించింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షల కారణంగా తిరుమల స్వామివారిని దర్
Read Moreప్రజలు కోరుకున్నదానిపై ముందుకెళ్తాం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును జగన్ సర్కారు వెనక్కి తీసుకుంది. దీనికి సంబంధించి సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ, అభివృద్ధ
Read Moreమూడు రాజధానులపై అసెంబ్లీలో జగన్ వివరణ
మూడు రాజధానుల రద్దు బిల్లుపై అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ వివరణ ఇచ్చారు. దాదాపు రెండేళ్లుగా ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కొంతమంది రకరకాల
Read Moreఏపీ అసెంబ్లీలో సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లు
ఏపీ రాజధానిపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర
Read Moreఇది ఇంట్రవెల్.. అసలు సినిమా ముందుంది
ఏపీ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల నిరసన చూసి బిల్లును వెనక్కి తీసుకోవడం లేదన్నారు. అమరావతిల
Read Moreబిల్లు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు?
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇవాళ కోర్టులో రాజధాని అంశంపై వాదోప
Read Moreఏపీ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ
మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ ఉపసంహరించుకోవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని హైకోర్టుక
Read Moreభార్యాపిల్లలతో టూర్కెళ్లిన వ్యక్తి మృతి
భార్యాపిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తికి అదే చివరి ప్రయాణమైంది. విహారయాత్ర ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. గుండెపోటుతో
Read More












