ఆంధ్రప్రదేశ్
ఏపీ స్కూల్లో కరోనా కలకలం
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా GMR వరలక్ష్మీ DAV పబ్లిక్ స్కూల్లో కరోనా కలకలం రేపింది. 15 మందికి కరోనా లక్షణాలు కనిపించ
Read Moreఏపీకి మూడురోజుల పాటు భారీ వర్షాలు
ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళా ఖాతము నుండి దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి తక్కువ ఎత్తులో ఈశాన్య
Read Moreకడప నగరంలో సినీనటి సమంత సందడి
వైఎస్సార్ జిల్లా: కడప నగరంలో సినీనటి సమంత సందడి చేశారు. ఆదివారం కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత
Read Moreవైసీపీ అరాచకాలు అడ్డుకోవడంలో పోలీసులు విఫలం
ఏపీ డీజీపీకి లేఖ రాశారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడి ఘటనలో చర్యలు తీసుకోవా
Read Moreవిజయనగరం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు
ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఒమిక్రాన్.అనేక దేశాల్లో ఇప్పటికే ఈ వైరస్ వ్యాపించింది. దీంతో ఇప్పుడు భారత్ లో కూడా ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది.
Read Moreమంగళగిరిలో పవన్ కళ్యాణ్ దీక్ష
ఏపీలో దీక్షకు దిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ సంఘీభావ దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్
Read Moreటీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్
Read Moreమూడో ఘాట్రోడ్ నిర్మాణానికి TTD పాలకమండలి ఆమోదం
కొత్త ఏడాదిలో భక్తుల సౌకర్యం కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)నిర్ణయించింది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత దర్శన
Read Moreచెడ్డీ గ్యాంగ్ ఫొటోలను విడుదల చేసిన ఏపీ పోలీసులు
విజయవాడ : నగరంలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయపెడుతున్న చెడ్డీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు నగర పోలీస్ కమిషన
Read Moreహెలికాప్టర్ క్రాష్ లో చనిపోయిన జవాన్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా
తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఏపీ జవాన్ లాన్స్ నాయక్ కుటుంబానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. చాపర్ క్రాష్
Read Moreకృష్ణా నదిలో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి
గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి దిగిన ఆరుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్ధులు చని
Read Moreతిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం
తిరుమల శ్రీవారికి ఇవాళ(శుక్రవారం) ఉదయం ఓ అజ్ఞాత భక్తుడు భారీ కానుకలు సమర్పించుకున్నారు. ఆ భక్తుడు చెన్
Read Moreహెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు జవాన్ మృతి
హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ మృతిచెందారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ.. లాన్స్ నాయ
Read More












