ఏపీలోని శ్రీకాకుళం జిల్లా GMR వరలక్ష్మీ DAV పబ్లిక్ స్కూల్లో కరోనా కలకలం రేపింది. 15 మందికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయగా తొమ్మిది మందికి పాజిటివ్గా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారికి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ను ట్రేస్ చేశామన్నారు. మొత్తం 190 మందికి టెస్టులు చేసినట్లు అధికారులు చెప్పారు. స్కూల్ను మొత్తం శానిటైజ్ చేసి ప్రత్యేక టెస్టింగ్ క్యాంప్ను ఏర్పాటు చేశామన్నారు. కాగా, పాజిటివ్ వచ్చినవాళ్లలో టీచర్లు, స్టూడెంట్లు ఉన్నట్లు తెలిపారు అధికారులు.
ఏపీ స్కూల్లో కరోనా కలకలం
- ఆంధ్రప్రదేశ్
- December 12, 2021
లేటెస్ట్
- ఇయ్యాల సెకండ్ ఫేజ్.. 89 స్థానాలకు పోలింగ్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో జీవితఖైదు సెక్షన్లు
- సన్ రైజర్స్ ఓటమి..నాలుగు విజయాల తర్వాత ఓటమి
- నేడు వడగాలులు.. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు
- అవసరమైతే కేసీఆర్నూ పిలుస్తం : పినాకి చంద్రఘోష్
- సీఎం రేవంత్-రిజర్వేషన్లు | కేసీఆర్-కాళేశ్వరం విచారణ | మోడీ వర్సెస్ రాహుల్ ఎన్నికల ప్రచారం| V6 తీన్మార్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!