ఆంధ్రప్రదేశ్
ఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. శనివారం
Read Moreశ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభం
తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలు పునః ప్రారంభం అయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా నిత్య, ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం లేకుండా పోయ
Read Moreఏపీలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు
అమరావతి: రాష్ట్రంలో ఈనెల 4వ తేదీ (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఎండలు రోజు రోజుకూ
Read Moreకోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ లకు జైలుశిక్ష
కోర్టుధిక్కరణ కేసుకు సంబంధించి ఏపీలో 8 మంది ఐఏఎస్ లకు హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. రెండు వారాల జైలుశిక్షతో పాటు జరిమానాను కూడా విధిస్తూ ఆదేశాలు
Read Moreశ్రీశైలంలో కన్నడ భక్తుల వీరంగం
కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. జగద్గురు పీఠం సమీపంలో కన్నడ భక్తులు బీభత్సం సృష్టించారు. టీ స్టాల్ యజమానితో గొడవ పడి దాడి
Read Moreఏపీలో కరెంట్ బిల్లుల పెంపు.. తెలంగాణకు ఏపీకి తేడా ఇదే!
తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. కరెంట్ బిల్లులు పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. 30 యూనిట్ల వరకు 45 పైసలు, 31
Read Moreవచ్చే ఎన్నికల్లో యూత్కే 40% టికెట్లు
40 ఏళ్లలో రాజకీయాల్లో చరిత్ర సృష్టించినం: చంద్రబాబు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారన
Read Moreశ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. సాధారణంగా ఏడాదిలో నాలుగుసార్లు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థా
Read Moreచిత్తూరు ప్రమాద ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య
చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. శనివారం రాత్రి భాకరాపేట కనుమలో మలుపు వద్ద బస్సు బోల్తా పడిన
Read Moreకడప నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు
అమరావతి: విజయవాడ నుంచి కడప కు విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇండిగో సంస్థ వారంలో నాలుగు రోజులపాటు విజయవాడ.. కడప మధ్య విమాన సర్వీసులు నిర్వహిస
Read Moreచిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
చిత్తూరు జిల్లా బాకరాపేటలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని
Read Moreచిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భాకరాపేట ఘాట్ రోడ్ లో లోయలో పడిపోయింది ప్రైవేట్ బస్సు. ఈ ఘటనలో.. 8 మంది చనిపోయారు. మొత్తం 63 మంది ప్రయా
Read Moreశ్రీశైలంలో ఈనెల 30 వరకు స్పర్శదర్శనాలు
శ్రీశైలం: ఉగాది వేడుకలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి వస్తున్న భక్తులకు ఈనెల 30వ తేదీ వరకు స్పర్శ దర్శనాలకు అనుమతిస్తారు. కర్నాటక, మహారాష్ట్రల
Read More












