ఆంధ్రప్రదేశ్
800 అడుగుల కిందికే నీళ్లు తీసుకుంటాం.. తప్పేంటి?
కృష్ణా జలాల వివాదంపై ఏపీ సీఎం జగన్ నీళ్లు వాళ్లకూ ఉండాలి.. మనకూ కావాలి హక్కు నీటిని వాడుకుంటే తప్పేముంది: సీఎం జగన్ ఎవరితోనూ వివాదాలు కోరుకోవ
Read Moreచెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన గురించి తెలియనివారుండరు. అంతలా.. ఆయన తనదైన పాలనతో కోట్ల మంది హ
Read Moreనేడు షర్మిల పార్టీ ప్రకటన
హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లోకి మరో కొ
Read Moreఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎస్సార్ గ్రూప్
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సముఖత అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూప్ ముందుకొచ్చింది. కడప స
Read Moreజనసేన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేన పార్టీ కొత్త కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన
Read Moreఏపీలో కొత్తగా 3,166 కేసులు ..21 మంది మృతి
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. 83,885 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 3,166 ప
Read Moreప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ మరో లేఖ
జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి -సీఎం జగన్ కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని వినతి అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత
Read Moreఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 16 నుంచి బడులు ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన విద్యాశాఖ
Read Moreటీటీడీకి 'భవ్య' సంస్థల అధినేత రూ. కోటి విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్య అన్నదాన కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, భవ్య సంస్థల అధినేత వి. ఆనందప్రసాద్ రూ. కోటి
Read Moreలారీ బోల్తా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చోటు
Read Moreఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైకులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైకులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వాయిదా పద్ధతుల్లో బ్యాటరీలతో నడిచే బైకులను ఇవ్వా
Read Moreఅనకాపల్లి హైవేపై ఫ్లైఓవర్ పిల్లర్ కూలి ఇద్దరు మృతి
విశాఖపట్నం జిల్లాలో నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. విశాఖ- అనకాపల్లి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్ పిల్లర్లు కూలి రహదారిపై వెళ్తున్న వ
Read Moreథర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి
అమరావతి: కరోనా థర్డ్ వేవ్ ప్రబలకముందే ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తా
Read More












