ఆంధ్రప్రదేశ్

చేపల వేటకు వెళ్లి 15 మంది జాలర్ల గల్లంతు 

నాలుగు రోజుల క్రితం సముద్రంలో ఆగిపోయిన మరబోటు రక్షించమంటూ ఈనెల 16న కోస్ట్ గార్డు దళాలకు ఫోన్ చేసిన జాలర్లు శ్రీకాకుళం: సముద్రంలో చేపల వేటకు

Read More

తెగిన కుంట.. ప్రవాహంలో కొట్టుకుపోయిన 400 గొర్రెలు

అనంతపురం: జిల్లాలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి 400కు పైగా గొర్రెలు నీటిలో కొట్టుకుపోయాయి. సమీపంలోని కుంట తెగడంతో గొర్రెల మందను వాన నీరు ముంచ

Read More

బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ భక్తులు బంగారు పాత్రలో బోనం సమర్పించారు. ఆషాడ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఉత్సవ

Read More

కాలినడకన వెళ్తున్న భక్తులపై దూసుకెళ్లిన డీసీఎం

తిరుపతి, చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి తిరుమలకు.. కాలినడకన వెళ్తున్న భక్తులపై  డీసీఎం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్క

Read More

‘వెలుగు‘ కథనంతో గుట్టుగా ఏపీ బార్డర్ కు జెట్టి తరలింపు

నాగర్ కర్నూలు, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మండలం ఎల్లూరు అప్రోచ్ కెనాల్ పక్కన ఫుల్​ సెక్యూరిటీ నడుమ తయారు చేస్తున్న భారీ జెట్టిని

Read More

తిరుమలలో దర్శన టికెట్ల కోసం భక్తుల ఆందోళన

తిరుపతి: వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగారు. మంత్రులు, వీఐపీల సిఫారసు లేఖలు తెచ్చినా దర్శనం కల్పించకపోవడంతో శనివారం రాత్రి తిరుమల

Read More

రోజా పదవి కట్: మంత్రి పదవి కోసమా.. టార్గెట్ చేశారా?

అమరావతి: వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్ షాకిచ్చారా..? ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి నుండి రోజాను తప్పించి మెట్టు గోవిందరెడ్డిని నియమించడం

Read More

11 ఏళ్లుగా డుమ్మా.. ఎల్పీసీ లేకుండా డిప్యుటేషన్

జీతం చెల్లింపుపై కూడా స్పష్టత లేకుండానే డిప్యుటేషన్ పై బదిలీ ఏపీ విద్యాశాఖలో అవకతవకలపై మరోసారి దుమారం ఎస్ఆర్/ ఎల్ పీసీ లేకుండానే హైదరాబాద్ రాజే

Read More

ఏపీ, తెలంగాణలో పర్మిషన్‌‌ లేని ప్రాజెక్టులివే..

రివర్​ బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు  ఆంధ్రా ఓకే.. తెలంగాణ డైలమా పర్మిషన్​ లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లో అనుమతి తీసుకోవాలి కేఆర్​

Read More

మాస్కు లేని వారిని అనుమతిస్తే 20వేలు ఫైన్

అమరావతి: ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసుల్లోనే కాదు.. దుకాణాలు.. వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి నిర్వాహకులు వద్ద మాస్కులు లేని వారిని తమవద్ద అనుమతిస్తే గరిష్టంగ

Read More

కృష్ణానీళ్లపై సుప్రీంకు ఏపీ

తెలంగాణ మా హక్కులను హరిస్తోందని పిటిషన్​ బచావత్‌ అవార్డును ఉల్లంఘిస్తోందని ఆరోపణ హైదరాబాద్‌, వెలుగు: తమ రాష్ట్ర ప్రజల జీవించే హక్కును

Read More

కత్తి మహేశ్ మృతిపై విచారణ చేపట్టిన ఏపీ ప్రభుత్వం

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చ

Read More

కృష్ణా జలాలపై మరోసారి సుప్రీంలో ఏపీ పిటిషన్

అమరావతి: కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. చట్టబద్

Read More