తిరుపతి: వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగారు. మంత్రులు, వీఐపీల సిఫారసు లేఖలు తెచ్చినా దర్శనం కల్పించకపోవడంతో శనివారం రాత్రి తిరుమలలోని ఏఈవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నిన్నకూడా ఇదే పరిస్థితిపై భక్తులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిఫారసు లేఖలు తీసుకుని వచ్చిన భక్తులు రాత్రి 10 అవుతున్నా టికెట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనంతో ఆందోళన చేపట్టారు. కనీసం రూ.300 టికెట్లు అయినా ఇవ్వమంటూ అధికారులో వాగ్వాదానికి దిగారు. విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు వచ్చి భక్తులను శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుమలలో దర్శన టికెట్ల కోసం భక్తుల ఆందోళన
- ఆంధ్రప్రదేశ్
- July 18, 2021
లేటెస్ట్
- ఖజానా ఖాళీ చేసి మాపై నిందలా? : మల్లు భట్టి విక్రమార్క
- కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ |శరత్ చంద్రారెడ్డి -కవిత | నామినేషన్లు - 2వ రోజు చిలుకూరు బాలాజీ ఆలయం | V6
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష