ఆంధ్రప్రదేశ్

కృష్ణా నీళ్లను మళ్లించేందుకు కొత్త ప్రాజెక్టులు కడుతం

కృష్ణా నీళ్లను మళ్లించేందుకు కొత్త ప్రాజెక్టులు కడుతం పెద్ద మారురు బ్యారేజీతో 70 టీఎంసీలు తరలిస్తం కల్వకుర్తి రిజర్వాయర్లు చేపడ్తాం

Read More

దేశ వ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాల నిర్మాణం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది.  ఇవాళ (శనివారం)జరిగిన పాలక

Read More

ఏపీలో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశ

Read More

సంగమేశ్వరానికి.. పర్యావరణ అనుమతి అక్కర్లేదట!

ఎక్స్​పర్ట్​ అప్రైజల్​ కమిటీ ముందు ఏపీ అడ్డగోలు వాదన హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం రిజర్వాయర్‌‌ నుంచి రోజుకు 3 టీఎంసీ

Read More

డిగ్రీ విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది

కడప: ప్రేమ పేరుతో తరచూ వెంటపడుతూ వేధిస్తున్న ప్రేమోన్మాది.. తనను పట్టించుకోవడం లేదని.. తన ప్రేమను నిరాకరిస్తోందనే ఆగ్రహంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు

Read More

ఏపీలో సడలిపుంలతో నెలాఖరు వరకు లాక్ డౌన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20తో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న విషయం తెలిసి

Read More

రేపు ఏపీ శాసనమండలిలో మారనున్న బలాబలాలు 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రేపటి నుంచి బలాబలాలు, సమీకరణాలు మొత్తం మారిపోనున్నాయి. ఇప్పటి వరకు మైనారిటీలో బలం లేకుండా ఉండిపోయిన అధికార వైసీపీకి

Read More

P.V.సింధుకు 2ఎకరాల భూమిని కేటాయించిన ఏపీ

ప్రముఖ బ్యాడ్మింటెన్ ప్లేయర్ పీవీ సింధుకు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే 2 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read More

ఏపీలో పరీక్షలపై తొలి నుంచి ఒకే స్టాండ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలపై తొలి నుంచి తాము ఒకే మాటపై ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చ

Read More

గుట్టుచప్పుడు కాకుండా రైట్​ కెనాల్​ పనులు చేస్తున్న ఏపీ

ఆర్డీఎస్​కు ఏపీ గండి గుట్టుచప్పుడు కాకుండా రైట్​ కెనాల్​ పనులు 4 టీఎంసీల పేరుతో 5 లక్షల ఎకరాలకు నీరు తరలించే కుట్ర సీడబ్ల్యూసీ అనుమతులు లేకుం

Read More

బీటెక్ చేసింది.. గంజాయి అమ్ముతూ పట్టుపడింది

చెన్నైలో ఉద్యోగం చేస్తున్నానంటూ తల్లిదండ్రులకు సమాచారం జీతం చాలడంలేదని ప్రియుడితో కలసి గంజాయి అమ్మకంలో దిగింది శ్రీకాకుళంకు చెందిన ఆద్య అలియాస్

Read More

గ్రూప్1 ఇంటర్వ్యూలు ఆపండి: ఏపీ హైకోర్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షల ఇంటర్వ్యూలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇంటర్వ్యూల నిర్వహణన

Read More

శ్రీశైలం హుండీ ఆదాయం లెక్కింపు

శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైల మల్లన్నకు భక్తులు మొక్కుబడిగా చెల్లించిన హుండీని బుధవారం లెక్కించారు. కరోనా కారణంగా గత ఏడాది నుంచి వరుసగా లాక్ డౌన

Read More