ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. 3 రోజుల పాటు శాకాంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ

Read More

శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద

ఇన్ ఫ్లో: 1 లక్షా 6 వేల 773 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 29 వేల క్యూసెక్కులు శ్రీశైలం: కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం వద్

Read More

తిరుపతిలో బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం

తిరుపతి: తిరుపతిలో సీక్రెట్ గా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీనగర్ కాలనీలో రహస్యంగా&

Read More

అరెస్టులు, నిర్బంధాలతో జనసైనికులను అడ్డుకోలేరు

ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలలో వినతులను పోలీసులు అడ్డుకున్నారన్న పవన్ కళ్యాణ్ నిబంధనలు మాకేనా? అంటూ ఆగ్రహం అమరావతి: అర్ధరాత్రి అరెస్టులు.. నిర్బం

Read More

ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు

థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి అధికారులకు సీఎం జగన్ ఆదేశం విజయవాడ: ఏపీలో మరో రాత్రిపూట కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

Read More

చేపల వేటకు వెళ్లి 15 మంది జాలర్ల గల్లంతు 

నాలుగు రోజుల క్రితం సముద్రంలో ఆగిపోయిన మరబోటు రక్షించమంటూ ఈనెల 16న కోస్ట్ గార్డు దళాలకు ఫోన్ చేసిన జాలర్లు శ్రీకాకుళం: సముద్రంలో చేపల వేటకు

Read More

తెగిన కుంట.. ప్రవాహంలో కొట్టుకుపోయిన 400 గొర్రెలు

అనంతపురం: జిల్లాలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి 400కు పైగా గొర్రెలు నీటిలో కొట్టుకుపోయాయి. సమీపంలోని కుంట తెగడంతో గొర్రెల మందను వాన నీరు ముంచ

Read More

బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ భక్తులు బంగారు పాత్రలో బోనం సమర్పించారు. ఆషాడ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఉత్సవ

Read More

కాలినడకన వెళ్తున్న భక్తులపై దూసుకెళ్లిన డీసీఎం

తిరుపతి, చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి తిరుమలకు.. కాలినడకన వెళ్తున్న భక్తులపై  డీసీఎం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్క

Read More

‘వెలుగు‘ కథనంతో గుట్టుగా ఏపీ బార్డర్ కు జెట్టి తరలింపు

నాగర్ కర్నూలు, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మండలం ఎల్లూరు అప్రోచ్ కెనాల్ పక్కన ఫుల్​ సెక్యూరిటీ నడుమ తయారు చేస్తున్న భారీ జెట్టిని

Read More

తిరుమలలో దర్శన టికెట్ల కోసం భక్తుల ఆందోళన

తిరుపతి: వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగారు. మంత్రులు, వీఐపీల సిఫారసు లేఖలు తెచ్చినా దర్శనం కల్పించకపోవడంతో శనివారం రాత్రి తిరుమల

Read More

రోజా పదవి కట్: మంత్రి పదవి కోసమా.. టార్గెట్ చేశారా?

అమరావతి: వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్ షాకిచ్చారా..? ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి నుండి రోజాను తప్పించి మెట్టు గోవిందరెడ్డిని నియమించడం

Read More

11 ఏళ్లుగా డుమ్మా.. ఎల్పీసీ లేకుండా డిప్యుటేషన్

జీతం చెల్లింపుపై కూడా స్పష్టత లేకుండానే డిప్యుటేషన్ పై బదిలీ ఏపీ విద్యాశాఖలో అవకతవకలపై మరోసారి దుమారం ఎస్ఆర్/ ఎల్ పీసీ లేకుండానే హైదరాబాద్ రాజే

Read More