విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. 3 రోజుల పాటు శాకాంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. అమ్మవారిని ఆకుకూరలు, పళ్లు, కూరగాయలతో అమ్మవారిని అలంకరణ చేశారు. చివరి రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే పండ్లతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణి మోహన్ దర్శించుకున్నారు.
ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్
- July 22, 2021
లేటెస్ట్
- మణిపూర్ లో EVMలను తగలబెట్టారు..
- Madras High Court : ఆ సంగీత త్రిమూర్తుల కంటే..ఇళయరాజా గొప్పవారేమి కాదు
- Ashleigh Gardner: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్
- యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Kitchen : 10 నిమిషాల్లోనే మామిడికాయ పచ్చడిని ఇలా పెట్టొచ్చు..
- హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..
- Good Health : కూరగాయలను పసుపు నీళ్లతో కడిగి వాడుకోవాలి.. అలా చేస్తేనే ఆరోగ్యం
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- రీల్స్ చేస్తూ బిల్డింగ్ పై నుంచి కింద పడిన వ్యక్తి.. వీడియో వైరల్..
- వైసీపీ మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా?
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్