ఆంధ్రప్రదేశ్
అలంపూర్ సరిహద్దులో.. 3,442 మద్యం బాటిళ్లు పట్టివేత
కర్నూలు: అలంపూర్ సరిహద్దులో భారీ ఎత్తున మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. రెండు కార్లలో 3 వేల 442 మద్యం బాటిళ్లను జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్ద
Read Moreసెప్టెంబర్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ
విజయవాడ: వచ్చేనెల 3వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం జగన్ అనుమతితోనే నోట్ ఫైల్ రెడీ అయినట్లు సమాచారం.
Read Moreఅవినీతి నిరోధక చర్యలు.. ‘దిశ’ తరహాలో అసెంబ్లీలో బిల్లు
అమరావతి: అవినీతి నిరోధక చర్యలపై ఏపీ సీఎం జగన్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయిం
Read Moreఅమ్మాయికి ఫోన్ చేసి… బ్లాక్ మెయిల్ చేసిన సబ్ ఇన్ స్పెక్టర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎస్.ఐ ఆడియో టేపులు స్పందించి సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు శ్రీకాకుళం: పొందూరు ఎస్.ఐ రామకృష్ణ ఓ అమ్మాయికు ఫోన్ చేసి అ
Read Moreపవర్ ప్లాంట్లలో ప్రమాదాలు కొత్తేంకాదు
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్లాంట్ ప్రమాదంపై ఎస్పీడీసీఎల్సీఎండీ రఘుమారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశామని ప్రభాకర్రావు చెప్పారు. సభ్యులుగా జేఎండీ శ
Read Moreప్రమాదానికి కారణాలేంటి?
హైదరాబాద్/నాగర్ కర్నూల్, వెలుగు: శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అడిషనల్ డీజీ గోవింద్ సింగ్, డీఐ
Read Moreప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు సాధించిన సీఎం జగన్ కుమార్తె
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షిణి రెడ్డికి ప్యారిస్ (ఫ్రాన్స్ రాజధాని)లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు దక్కింది. ఇంగ
Read Moreఏపీలో కొత్తగా 7,895 కరోనా కేసులు.. 93 మంది మృతి
ఏపీలో కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా 7,895 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దాంతో మొత్తం పాజిటివ్ కేసు
Read Moreవారితో మాత్రమే నటిస్తానంటున్న రోజా
చాలా రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా కొత్త సినిమాల్లో కనిపించట్లేదు. రాజకీయాల్లో ఆమె బిజీ అయిపోయారు. అయితే, జబర్దస్త్ వంటి టీవీ కార్యక్రమాల్ల
Read Moreఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా
గుంటూరు : నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఒళ్లు నొప్పులు, త
Read Moreసూర్యపేట జిల్లాలో భారీగా మద్యం పట్టివేత
సూర్యాపేట: జిల్లాలోని పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హుజూర్నగర్ నుంచి ఏపీకి తరలిస్తున్న రూ.60 వేల విలువైన మద్యంను పట్టుకున్నారు. అలాగే 300 క్వాటర్ బా
Read Moreఅందుబాటులోకి టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
కరోనా కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో భక్తులు ముందుగా దర్శన టిక
Read Moreఅర్ధరాత్రి రిటైర్డ్ ఎఎస్ఐ ఇంట్లోకి చొరబడి.. కర్రతో కొట్టి చంపి పరారైన రౌడీ షీటర్
ప్రకాశం జిల్లా: చీరాల మండలం తోటవారి పాలెంలో దారుణం చోటు చేసుకుంది. తనను వీధిలో మందలించాడనే కోపంతో.. రిటైర్డ్ ఏఎస్ఐ నాగేశ్వరరావు ఇంట్లోకి చొరబడి.. కర్
Read More













