ఆంధ్రప్రదేశ్
బైకును తప్పించబోయి లారీని ఢీకొట్టి.. నలుగురి మృతి..
మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబీకులు తల్లిదండ్రులతోపాటే చనిపోయిన వెంకటేశ్వర రెడ్డి (29) స్వల్పాగాయాలతో బయటపడిన వెంకటేశ్వరరెడ్డి భార్య శిరీష (28) చిత్త
Read Moreగోదావరి నీళ్లపైనా ఏపీ పేచీ
తమకే ఎక్కువ కేటాయింపులు ఉన్నాయంటూ కొత్త లొల్లి తెలంగాణకు 967.14 టీఎంసీలు ఉన్నట్టు శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇప్పుడేమో 650 టీఎంసీలేనని వాదన మిగులు జలాల
Read Moreతిరుమలలో కాటేజీల మధ్య భారీ కొండచిలువ ప్రత్యక్షం
తిరుమలలో భక్తులు బస చేసే కాటేజీ ల మధ్య ఉన్న ఓ వృక్షంపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఆ భారీ సర్పం కం
Read Moreవిశాఖ తీరంలో రెండో ప్రపంచ యుద్ధ కాలం బంకర్లు
విశాఖ సాగరతీరంలో రెండో ప్రపంచయుద్ధం నాటి కాంక్రీటు బంకర్లు బయటపడ్డాయి. విశాఖ, యారాడ, జాలరిపేట తదితర ప్రాంతాల్లో తీర ప్రాంతంలోని ఇసుక కోతకు గురి కావడంత
Read Moreశ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు మృతి.. మరో 9 మందికి గాయాలు శ్రీకాకుళం: పలాస మండలం నెమలి నారాయణ పురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బోలెరో వాహనం ప్రమాదానిక
Read Moreఅక్రమంగా 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకే ఏపీ ప్రాజెక్టులు
వాటి వల్ల మూడు వన్యప్రాణి విభాగాలకు నష్టం ఏపీ ప్రాజెక్టు రిపోర్టులాగే కేంద్రం ఇచ్చిన రిప్లై ఉంది జడ్జీలు అనుమతిస్తే హెలికాప్టర్ లో తీసుకెళ్లి చూపిస్తా
Read Moreఏపీలో 4 లక్షలు దాటిన కరోనా పాజిటీవ్ కేసులు
రాష్ట్రంలో శుక్రవారానికి కరోనా కేసులు 4లక్షల దాటాయి. అందులో 3లక్షలకు పైగా బాధితులు వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెల
Read Moreఎక్కువ వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బు, బంగారం డిపాజిట్
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. డిపాజిట్ల ద్వారా వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బును జమ చేయాలని
Read Moreఈ ఏడాది భక్తుల్లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: సెప్టెంబరు 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్
Read Moreటిటిడి పాలక మండలి సమావేశం
తిరుమల: టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశమైంది. అన్నమయ్య భవన్ లో సమావేశం జరిగింది. కరోనా నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించార
Read Moreవైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ స్కీమ్ కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
అమరావతి: వైయస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన రెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలోనే ఉండి.. వీడియో లింక్
Read Moreమాజీమంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కార్మిక శాఖా మంత్రిగా ఉన్న హయాంలో ఈఎస్ఐ స
Read Moreకరోనా పేరుతో మోసం చేసిన అంబులెన్స్ సిబ్బంది అరెస్ట్
కర్నూలు ప్రభుత్వాసుపత్రి పాత గైనిక్ వార్డు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు వార్డు బాయ్ సహా మరో ఇద్దరి అరెస్ట్ కర్నూలు: కరోనాతో చనిపోయాడంటూ.. మభ్యపె
Read More













