V6 News

ఆంధ్రప్రదేశ్

కృష్ణా నదిలో తగ్గుముఖం పట్టిన వరద

వెంట వెంటనే మూతపడ్డ శ్రీశైలం.. నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు రేపో మాపో జూరాల వద్ద గేట్లు మూసివేసే అవకాశం విజయవాడకు వరద ముప్పు తప్పినట్టే.. లోతట్టు ప్రా

Read More

ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. 92 మంది మృతి

అమ‌రావ‌తి: ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 9,927 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపిం

Read More

లారీ ఆయిల్ ట్యాంక్ లో అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా

కృష్ణా జిల్లా: రెండు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో వినూత్నంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న‌వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. కృష్ణాజిల్లా, మైల‌వ‌రంలో మంగ‌ళ‌వారం పోలీసులు

Read More

టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖకు అవార్డుల పంట

టెక్నాలజీ వినియోగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట పండింది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయి లో పది అవార్డులను ఏపీ సొంతం చేసుకుంది.

Read More

తల్లి శవం మీద నగలు తీసుకున్న క‌న్నబిడ్డ‌లు.. కరోన సాకుతో శవాన్ని వదిలేసిపోయారు

గుంటూరు జిల్లా: న‌గ‌ల మీద ఉన్న మ‌మ‌కారం క‌నిపెంచిన‌ సొంత త‌ల్లిపై చూపించ‌లేదు. క‌రోనాతో త‌న త‌ల్లి చ‌నిపోయింద‌ని తెలియ‌గానే ఫ‌స్ట్ ఆమెపై ఉన్న బంగారాన్

Read More

కోవిడ్ చికిత్సలకు అధిక రేట్లపై సీఎం జగన్ సీరియస్

అమ‌రావ‌తి: కోవిడ్ చికిత్స‌ల‌కు ఎక్కువ రేట్లు పెంచ‌డంపై సీరియ‌స్ అయ్యారు సీఎం జ‌గ‌న్. స్పందన కార్యక్రమంపై మంగళవారం సీఎం జగన్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫర

Read More

ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌కుమార్ పై సస్పెన్షన్ వేటు

పరారీలో ఉన్న మనోజ్ కోసం పోలీసుల వేట ప్రభుత్వ ఖజానా నుండి కోట్ల రూపాయల సొత్తు అక్రమంగా తరలించిన మనోజ్ త్వరలో పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్న ఏసీబీ అనం

Read More

స్వర్ణ ప్యాలెస్ ప్రమాద బాధితులకు 50 లక్షలు

చనిపోయిన పది మంది కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.50 లక్షల చొప్పున సాయం పంపిణీ విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు యాభ

Read More

శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌లకు బ్రేక్ దర్శన టికెట్లు

శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల సౌక‌ర్యార్థం సెప్టెంబ‌రు నెలలో ప్రతిరోజూ 100 ఆన్‌లైన్ బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ తెలిపింది. ఇందులో

Read More

మిగులు నీటిని లెక్కించొద్దు

కృష్ణా బోర్డు కు ఏపీ సర్కారు లెటర్‌ ఎక్కువ నీళ్లు మళ్లించుకుంటూ లెక్కలు అడగొద్దనే తీరు మనకంటే ఏపీ తీసుకునే నీళ్లే ఎక్కువంటున్న రాష్ట్ర ఇంజనీర్లు హైదరా

Read More

విశాఖలోని క్వారంటైన్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం

విశాఖలోని ఓ క్వారెంటైన్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. మదురవాడ సమీపంలోని కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి  సెంటర్ లో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చో

Read More

ఏపీలో కొత్త‌గా 8601 క‌రోనా కేసులు న‌మోదు..86మంది మృతి

రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా న‌మోదవుతున్నాయి. అదే స్థాయిలో క‌రోనా త‌గ్గి డిశార్జ్ అవుతున్న రోగుల సంఖ్య పెరిగిపోతుంది. ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపిన

Read More

అవినీతి నిర్మూలనకు దిశ తరహ చట్టం: సీఎం జగన్

లంచం తీసుకుంటూ పట్టుబడితే నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకునేందుకు దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ

Read More