ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం ప్రమాదంలో 9 మంది మృతి
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిది మంది మరణించారు. రెస్క్యూ టీమ్ అయి
Read Moreకృష్ణా జిల్లాలో భారీగా మద్యం పట్టివేత
కృష్ణా : తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని మధిరా నుంచ
Read Moreఅంబులెన్స్ సిబ్బంది నిర్వాకం… కరోనాతో చనిపోయాడని అంత్యక్రియలకు డబ్బులు వసూలు
డాక్టర్ సర్టిఫికెట్ తో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం.. కర్నూలు: కరోనాతో చనిపోయాడంటూ.. బాధితులను మభ్యపెట్టి డబ
Read Moreకరోనా మార్గ దర్శకాలకు లోబడే చవితి వేడుకలు: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
విజయవాడ: కరోనా మార్గ దర్శకాలకు లోబడే చవితి వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు వినా
Read Moreవిజయవాడకు వరద ముప్పు
లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యే అవకాశం నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీల నుండి రెండు రోజుల్లో చుట్టుముట
Read Moreధవళేశ్వరం వద్ద 16లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
రెండో ప్రమాద హెచ్చరిక… కొనసాగింపు రాజమండ్రి: గోదావరి నదిలో వరద ఉధృతి మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికా
Read Moreసీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు
అమరావతి: ఇవాళ సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దైంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడంతో పర్యటనను రద్దు చేసుకున్నట్లు సీఎంవో అధికార
Read Moreసంగమేశ్వరంపై జగన్ స్పీడ్
నేడు శ్రీశైలం టూర్.. ఇంజనీర్లతో చర్చలు సంగమేశ్వరం లిఫ్ట్ పనులకు ముహూర్తమే ఎజెండా అపెక్స్, సుప్రీం విచారణకు ముందే ఏర్పాట్లు హైదరాబాద్, వెలుగు: తెలంగాణక
Read Moreశ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం
నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో అర్థరాత్రి భార
Read Moreవిజయవాడ 4వ ర్యాంక్, విశాఖకు 9వ ర్యాంక్, హైదరాబాద్ కు 23వ ర్యాంక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాప్రభుత్వానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. భారత ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్ -2020 అవార్డుల్
Read Moreరేపు శ్రీశైలం వెళ్లనున్న సీఎం జగన్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీశైలం సందర్శించే అవకాశం ఉంది. ఈ మేరకు సంబంధిత ఇరిగేషన్.. కర్నూలు జిల్లా అధికారులకు సమాచారం అందింది
Read Moreశ్రీశైలం డ్యామ్ 5 గేట్లు ఎత్తివేత
ఇన్ ఫ్లో: 4 లక్షల 12 వేల 582 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో: 2 లక్షల 46 వేల 932 క్యూసెక్కులు కర్నూలు: శ్రీశైలం డ్యామ్ వద్ద కొద్దిసేపటి క్రితం ఐదు గేట్లు ఎత
Read Moreపోతిరెడ్డిపాడుకు 71 టీఎంసీలు ఇవ్వండి
కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్ హైదరాబాద్, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు దాకా 71 టీఎంసీ ల నీటిని తీసుకు
Read More













