ఆంధ్రప్రదేశ్
జనసేనలోకి నాగబాబు..నరసాపురం నుంచి పోటీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ రాజకీయ చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు జనసేనలో చేరారు. నాగబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వాన
Read Moreమా నాన్న చావును రాజకీయం చేయొద్దు
కడప: తన తండ్రి హత్య కేసును రాజకీయం చేయడం తగదని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత అన్నారు. తన తండ్రిని అత్యంత క్రూరంగా హత్య చేశారని అన్నారు. బుధవారం మ
Read Moreబంగారమే..బంగారం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో వాహనాల తనిఖీలను ఈసీ వేగవంతం చేసింది. తమిళనాడులో మంగళవారం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో 31 కిలోల బంగారం పట్టుబడింది. మధురై
Read Moreభూవివాదంతోనే వైఎస్ వివేకా హత్య!
గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న సిట్ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ
Read Moreకేసీఆర్ కు 10 రిటర్న్ గిఫ్ట్ లిస్తా
కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే.. తాను 10 రిటర్న్ గిఫ్ట్లు ఇస్తానని, కేసీఆర్ ఇంటికి తన ఇల్లు ఎంత దూరమో.. తన ఇంటికి కేసీఆర్ ఇల్లు కూడా అంతే దూరమని ఏపీ సీఎం చ
Read Moreసీబీఐ మాజీ జేడీ పోటీ చేస్తున్న స్థానం ఇదే
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల బరిలో దిగనున్న మరికొంత మంది.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది జనసేన. ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా
Read Moreభీమవరం, గాజువాక నుంచే పవన్ పోటీ ఎందుకంటే..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలనుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి రేపుతోంది. పశ్చిమగోదావరి
Read Moreఎన్నికల్లో గెలిస్తే మంగళగిరిలో ఇంటింటికీ నల్లా : లోకేశ్
గుంటూరు జిల్లా : మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్. రాజధాని నిర
Read Moreవైసీపీ ప్రచారంలోకి వైయస్ విజయమ్మ, షర్మిళ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించే లక్ష్యంతో ఎన్నికల ప్రచార వ్యూహాలను రచిస్తోంది వైఎస్ఆర్ సీపీ. అన్ని శక్తులను కూడగట్టి వైస
Read Moreరెండు చోట్ల పోటీ చేయనున్న పవన్!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఆ రెండు నియోజకవర్గాలేంటన్నది జనసేన పార్టీ జనరల్ బాడీ కాసేపట్ల
Read Moreలారీని ఢీ కొన్న అంబులెన్స్..నలుగురు మృతి
అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు టోల్ ప్లాజా దగ్గర అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. గుత్తి హైవేపై ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో
Read Moreటీడీపీ లోక్ సభ అభ్యర్థులు వీరే..
ఆంద్రప్రదేశ్ లోని 25 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది తెలుగుదశం పార్టీ. ఈ జాబితాలో పది మంది సిట్టింగ్ ఎంపీలక
Read More45ఏళ్లు దాటిన మహిళలకు నాలుగు దఫాల్లో రూ.75వేలు
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగబోతోందన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. కడప జిల్లా రాయచోటిలో నిర్వహించిన ఎన్నికల ప్రచా
Read More












