ఆంధ్రప్రదేశ్

టీటీడీలో పొదుపు గోవిందా!: దేవుడి డబ్బు దుబారా

ఈ ఏడాది 3 వేల కోట్ల బడ్జెట్  పెట్టిన పాలక మండలి కార్ప‌స్ ఫండ్ రూ.78 కోట్లే.. ఐదేళ్ల క్రితం ఇది రూ.969 కోట్లు ఏపీ ప్రభుత్వ అవసరాలకు శ్రీవారి సొమ్ములు

Read More

బాబు తప్పు చేయకుంటే బ్లాక్ మెయిలింగ్ ఎందుకు?

డేటా చోరీ కేసులో టీడీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారు పక్క రాష్ట్రంలో చిన్న కేసుపై చంద్రబాబు సిట్ ఎందుకేశారు ఓటుకు కోట్లు కేసులాగే ఆయన తీరు: ఏపీ బీజే

Read More

సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకలేదు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యానారాయణస్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతీ ఏడాది మార్చి 9,10 తేదీల్లో అదే విధంగా అక్టోబర్‌ 1,2 తేదీల్లో సూర్య కిరణ

Read More

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. YCP ఎమ్మెల్యే అరెస్ట్

నెల్లూరు: పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనపై శనివారం వేదాయపాలెం పోలీస్‌ స్టేషన్‌ లో నాన్‌

Read More

తెలంగాణ డేటా లీకేజ్ పై సిట్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం దోపిడీ కేసులో.. స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ సం

Read More

YCP లో చేరిన జయసుధ

ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి  YCP లో చేరారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో YS  జగన్ నివాసంలో ఆయన సమక్షంలో వైసీపీ కండువా

Read More

MLA బాలకృష్ణ కాన్వాయ్ ను అడ్డుకున్న మహిళలు

వెలుగు: ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీయార్ బయోపిక్ సినిమాల్లో బిజీగా గడిపిన బాలక

Read More

లోకేశ్ ట్వీట్ : సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో

సైబర్ క్రైమ్ పుట్టిందే జగన్ ఇంట్లో అన్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్. సీఎం చంద్రబాబు సైబర్‌ క్రైమ్‌ కు పాల్పడ్డారంటూ వైసీపీ అధినేత జగన్‌ గవర్నర్‌ కు ఫిర్

Read More

దేశ చరిత్రలో ఇదే పెద్ద సైబర్‌ క్రైమ్‌ : జగన్

హైదరాబాద్ : దేశ చరిత్రలో ఇంత పెద్ద సైబర్‌ క్రైమ్‌ జరగలేదేమో అని తెలిపారు వైసీపీ అధినేత జగన్. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై జగ

Read More

తెలంగాణ ప్రభుత్వం పై కేసు పెట్టే ఆలోచనలో చంద్రబాబు

ఐటీ గ్రిడ్స్ డేటా వ్యవహారంలో దూకుడుగా వెళ్లాలని  AP సర్కార్ నిర్ణయించింది. డేటా చోరీకి సంబంధించి తెలంగాణ సర్కార్ పై కేసు పెట్టాలని AP సర్కార్ డిసైడైనట

Read More

మార్చి 7 – 15 వరకు వివిధ ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి : TTD శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు చిత్తూరు, అనంత‌పురం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లాల్లోని 15 ప్రాంతా

Read More

మరో ఐదేళ్లు హైదరాబాద్ పై మాకు హక్కుంది : దేవినేని ఉమ

ఉమ్మడి రాజధానిగా మరో ఐదేళ్లు హైదరాబాద్ పై తమకూ అధికారం ఉందన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. BJP, TRS తో కుమ్మక్కై జగన్  కుట్రలు చేస్తున్నారని

Read More

జనం డేటా దోచుకున్న చంద్రబాబే ఓ దొంగ, నేరస్తుడు : జగన్

నెల్లూరు పట్టణంలో వైసీపీ నిర్వహించిన సమర శంఖారావంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారమే లక్ష్యంగా అ

Read More