ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇక పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు నడవనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఇంగ్లీష్ మీడియం మాత్రమే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ కోర్సుల్లో ఇంగ్లీష్ బోధనపై ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో ఇంగ్లీష్ మీడియాన్ని అమల్లోకి తెస్తున్నట్టు తెలిపింది. 2021-22 అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీలు తెలుగు మీడియం కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది.
ఏపీలో డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే
- ఆంధ్రప్రదేశ్
- June 15, 2021
లేటెస్ట్
- పెండింగ్ ఎంపీ సీట్లపై కాంగ్రెస్ క్లారిటీ!
- ఆ టీవీ మనదిరా...ఈ ఫోన్ మనదిరా....గల్లీ మనదిరా...!
- సీఎం రేవంత్ ఛాలెంజ్ తో హరీష్ రావు |కెసిఆర్ బస్సు యాత్ర|హనుమాన్ జయంతి|గడ్డం వంశి కాంపెయిన్| V6 తీన్మార్
- ఎన్నికలపై పోలీసుల ఫోకస్ .. 171 ప్రాంతాల్లో 507 సెంటర్లు సమస్యాత్మకం
- నేడు ఇంటర్ ఫలితాలు : విద్యాశాఖ సెక్రటరీ వెంకటేశం
- CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే