న్యూఢిల్లీ: వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చిన తర్వాత సెకండ్ డోస్ ను ఆలస్యంగా ఇస్తే యాంటీ బాడీస్ భారీగా పెరుగుతాయని ఓ స్టడీలో తేలింది. శరీరంలో యాంటీ బాడీస్ తయారు చేసి, పరిపక్వత చెందేందుకు ఫస్ట్ డోస్ తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రెండో డోస్ ఇచ్చే ముందు మన దేహంలో 20 నుంచి 300 శాతం అధికంగా యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయని కొత్త పరిశోధనలో తేలింది. డోసుల మధ్య అంతరంతో అన్ని వ్యాక్సిన్ లు మంచి ప్రభావం చూపిస్తున్నాయని సమాచారం. కాగా, భారత్ లో కరోనా నుంచి కోలుకున్న వారికి ఇచ్చే వ్యాక్సిన్ ఒక డోసుకు మరో డోసుకు మధ్య 90 రోజుల వ్యవధిని నిర్ణయించారు. అదే విదేశాల్లో ఎక్కువగా వినియోగిస్తున్న ఆస్ట్రా జెనెకా టీకాకు కుడా రెండు డోసుల మధ్య 12 వారాల అంతరం ఉండటం గమనార్హం.
సెకండ్ డోస్ ఆలస్యంగా ఇస్తే భారీగా యాంటీబాడీల ఉత్పత్తి
- దేశం
- May 21, 2021
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు