ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వం రేపు( శుక్రవారం, జూన్12) విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫస్ట్ ఇయర్, సెంకర్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా ఉన్నప్పటికీ.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పేపర్ వాల్యుయేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు… ఇంప్రూవ్ మెంట్ పరీక్షల తేదీలను కూడా ప్రకటించనున్నట్లు చెప్పారు.
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రేపు విడుదల
- ఆంధ్రప్రదేశ్
- June 11, 2020
లేటెస్ట్
- బోడియాతండాలో మిషన్ భగీరధ నీరు వృథా
- నల్గొండ ఎన్నికల బరిలో 22 మంది అభ్యర్థులు
- యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ కు ఝలక్
- పార్లమెంట్ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు : ప్రియాంక అల
- ఎన్నికలను బహిష్కరిస్తామంటున్న మైలారం గ్రామస్తులు
- సంగబత్తుల వెంకటరెడ్డికి సీపీఐ లీడర్ల నివాళి
- గంగారం ఫారెస్ట్లో కెమెరాకు చిక్కిన చిరుత
- సెక్టోరల్ ఆఫీసర్ల పాత్ర కీలకం : సంతోష్
- తండా బిడ్డలు మాట ఇస్తే తప్పరు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- సిద్దిపేటకు త్వరలోనే ఉప ఎన్నిక : నీలం మధు
Most Read News
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ