గురుకుల పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు

గురుకుల పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు

రాష్ట్రంలోని 92 తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల స్కూళ్లలో 6 నుంచి 9వ తరగతి వరకు 2019-20 అకాడమిక్ ఇయర్ కు మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23వరకు చివరి తేదీ ఉండగా, ప్రవేశపరీక్ష 30వ తేదీన అన్ని జిల్లాకేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు WWW. TGTWGURUKULAM. TELANGANA GOV.IN  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.