నవంబర్ 21 నుంచి 25 వరకు స్పిరిట్ కనెక్ట్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్

నవంబర్ 21 నుంచి 25 వరకు  స్పిరిట్ కనెక్ట్ లో  ఆర్ట్ ఎగ్జిబిషన్

జూబ్లీహిల్స్, వెలుగు: ఈ నెల 21 నుంచి 25 వరకు  ఫిలింనగర్ లోని రామానాయుడు స్టూడియో సమీపంలో స్పిరిట్ కనెక్ట్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగనుంది. ఆర్ట్ కనెక్ట్ ఫౌండర్​ మిహిక దగ్గుపాటి ఆధ్వర్యంలో చెన్నై తర్వాత హైదరాబాద్​లో ఆర్ట్ కనెక్ట్ కనువిందు చేయనుంది. దేశంలోని సుమారు 34 మంది కళాకారుల ఆలోచనల నుంచి వెలువడిన ఆర్ట్స్ ఇందులో దర్శనమివ్వనున్నాయి.