భద్రాచలం రామయ్య హుండీ ఆదాయం కోటీ 61 లక్షలు

భద్రాచలం రామయ్య హుండీ ఆదాయం కోటీ 61 లక్షలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి హుండీని బుధవారం లెక్కించారు. రూ.1,61,02,694ల నగదు, 141 గ్రాముల మిశ్రమ బంగారం, 850 గ్రాముల మిశ్రమ వెండితో పాటు వివిధ దేశాల కరెన్సీ వచ్చినట్లు ఈవో దామోదర్​రావు తెలిపారు. కౌంటింగ్​ పూర్తయ్యాక నగదును బ్యాంక్ ఆఫీసర్లకు అప్పగించారు.