- ఖమ్మం జిల్లాలో ఘటన
ఖమ్మం: ఖమ్మం రూరల్మండలం బారు గూడెం పరిధిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేటకు చెందిన బల్మూరి నరేశ్(19) స్థానిక మహ్మదీయ కాలేజీలో బీఫార్మసీ ఫస్టియర్చదువుతున్నాడు. వాయిపుత్ర నగర్లో ఆరుగురు ఫ్రెండ్స్తో కలిసి ఓ ఇంట్లో రెంట్కు ఉంటున్నాడు. నిన్న రాత్రి అందరూ దాబాపై పడుకోగా.. నరేశ్ మాత్రం రూమ్లోనే పడుకుని మెట్లకు ఉన్న రెయిలింగ్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.