తెలంగాణ ప్రగతి భవన్ పై నీలి జెండా ఎగిరేదాకా ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ కొనసాగుతుందని బీఎస్పీ ఏడు రాష్ట్రాల ఇన్ చార్జి, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ అన్నారు. ‘‘మహనీయుల ఆశయాలను నిజం చేయడానికి మనకు అధికారం కావాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2023లో బహుజనుల రాజ్యం రాబోతోందని పేర్కొన్నారు. బీఎస్పీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేపట్టిన ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా హనుమకొండ లోని హయగ్రీవాచారి మైదానంలో ఆదివారం రాత్రి జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన సమన్వయ కర్త మంద ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రామచంద్రు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రగతి భవన్పై నీలిజెండా ఎగిరేదాకా రాజ్యాధికార యాత్ర
- తెలంగాణం
- June 26, 2022
లేటెస్ట్
- బేవార్స్ కామెడీ ప్రాణం తీసింది : పురుషనాళంలోకి ఎలక్ట్రిక్ బ్లోడైయ్యర్ తో వేడి గాలి
- 13ఏళ్ల తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నా: కే కేశవరావు
- గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 4 కోట్లు కొట్టేశారు
- పదేండ్లలో కొప్పుల ఈశ్వర్ కోట్ల ఈశ్వర్ అయ్యిండు: గడ్డం వంశీకృష్ణ
- RCB vs KKR: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్.. అసలు ఫైట్ వారిద్దరి మధ్యే
- ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..
- Ranbir Kapoor: కూతురి కోసం రణ్బీర్ ఖరీదైన గిఫ్ట్.. ఇండియాస్ రిచెస్ట్ కిడ్ రాహా కపూర్!
- Sharwa 37 Title: బాలకృష్ణ హిట్టు టైటిల్తో వస్తోన్న.. శర్వానంద్ కొత్త సినిమా !
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ జైలుకు వెళ్లాల్సింది హరీశ్ : రఘునందన్ రావు
- మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలను మళ్లీ బీఆర్ఎస్లో చేర్చుకోం : కేటీఆర్
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- హైదరాబాద్లో కల్తీ మందులు స్వాధీనం
- కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..
- ఫోన్ పే, గూగుల్ పేUPI ఇంటర్నేషనల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..గైడ్ లైన్స్ ఇవిగో