హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు బాలకృష్ణ. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని చెప్పారు. ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తామని అన్నారు బాలకృష్ణ.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి
బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు