కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజలు గల్లపట్టి అడగాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఆగస్టు 16న దళిత బంధు ప్రారంభించారని.. ఇప్పటి వరకు దళితబంధు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. నిజాయితీ ఉంటే దళితబంధు డబ్బులు అకౌంట్లలో ఎందుకు ఫ్రీజ్ చేశారన్నారు. ఎన్నికలు వద్దని ఈసీకి లేఖ రాసింది ముఖ్యమంత్రి కాదా? అని అన్నారు. కేసీఆర్ మొహం చూడటానికి ఎవరూ ఇష్టపడటం లేదన్నారు. కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాలేదని..1400 మంది త్యాగాల వల్ల వచ్చిందన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశాడన్నారు. ఈసీపై కేసీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. 3 లక్షల డబుల్ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చిందని... రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారని ప్రశ్నించారు.
ఎన్నికలు వద్దని ఈసీకి లేఖ రాసింది ముఖ్యమంత్రి కాదా?
- తెలంగాణం
- October 25, 2021
లేటెస్ట్
- Danush: కోటి రూపాయలు విరాళం ఇచ్చిన హీరో ధనుష్.. ఎందుకో తెలుసా?
- V6 DIGITAL 14.05.2024 AFTERNOON EDITION
- బీహార్లో బీజేపీ ముఖ్య నేత మృతి
- త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం : కె. లక్ష్మణ్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Central Govt New OTT Platform: ఓటీటీ ప్లాట్ఫామ్ను తీసుకురానున్న కేంద్రం.. రెండేళ్ల పాటు ఉచితం
- Summer Fruits : ఫ్రూట్స్ ఎలా పడితే అలా తినొద్దు.. టెస్ట్ చేయండి.. క్లీన్ చేసి తినండి.. !
- Health Tip : ట్రాఫిక్ లో కారులో ఈ చిన్న చిన్న ఎక్సర్ సైజ్ చేయండి.. మంచి రిలాక్స్..!
- వారణాసిలో నామినేషన్ వేసిన మోదీ
- Double Ismart Teaser: 85 సెకన్ల మాస్ ఫీస్ట్ లోడింగ్.. డబుల్ ఇస్మార్ట్ టీజర్ అప్డేట్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!