
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ గురుకులాల పరిధిలోని ఇంగ్లిష్ మీడియం జూనియర్ కాలేజీలు, విమెన్స్ డిగ్రీ కాలేజీలో ఫస్టియర్ అప్లికేషన్లకు గడువు పొడిగించినట్లు ఆ సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. జులై 12 వరకు అప్లికేషన్కు గడువు ఇస్తున్నామన్నారు. mjptbcwreis.telangana.gov.in; mjpabcwreis.cgg.gov.in వెబ్సైట్లలో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఎంట్రెన్స్ టెస్ట్ తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.
For More News..