బీసీ గురుకులాల్లో అప్లికేషన్ గడువు పెంపు

బీసీ గురుకులాల్లో అప్లికేషన్ గడువు పెంపు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలోని బీసీ గురుకులాల పరిధిలోని ఇంగ్లిష్‌ మీడియం జూనియర్‌ కాలేజీలు, విమెన్స్​ డిగ్రీ కాలేజీలో ఫస్టియర్‌ అప్లికేషన్లకు గడువు పొడిగించినట్లు ఆ సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. జులై 12 వరకు అప్లికేషన్​కు గడువు ఇస్తున్నామన్నారు. mjptbcwreis.telangana.gov.in; mjpabcwreis.cgg.gov.in వెబ్‌సైట్లలో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.

For More News..

ఎయిర్ ఇండియా పైలట్‌కు కరోనా

కిలో మిడతలు పట్టి తెస్తే రూ.20

ఇవి ఎడారి మిడతలు కావు.. పక్కా లోకల్​