రాయిదిగి: ఎన్నికల్లో గెలుపు కోసం బెంగాల్ లో మత కలహాలకు బీజేపీ కుట్ర పన్నుతోందని తృణమూల్ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సౌత్ 24 పరగణాల జిల్లాలోని రాయిదిగిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ముస్లింలు బీజేపీ ఉచ్చులో పడి ఎంఐఎంకు ఓటెయ్యొద్దని కోరారు. ఆ రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం ఉందన్నారు. బీజేపీ గెలిస్తే సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను అమలు చేస్తుందన్నారు. ఇది ముమ్మాటికీ బెంగాల్ ప్రజల మధ్య చీలిక తీసుకురావడమేనని చెప్పారు. అస్సాంలో ఎన్ఆర్సీ లిస్ట్ లో 14 లక్షల బెంగాలీలు, బిహారీలను తొలగించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ మీద యుధ్ధంలో సోదరీమణులు, మహిళలు కలసి రావాలని పిలునిచ్చారు.
మత కలహాలతో గెలవాలని బీజేపీ కుట్ర
- దేశం
- April 3, 2021
లేటెస్ట్
- ఘనంగా బండారు ఉత్సవం
- మా దారికి హామీ ఇస్తేనే ఓటు
- వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
- రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు
- Prabhas: ప్రభాస్ గొప్ప మనసు.. వారికోసం ఏకంగా రూ.35 లక్షలు డొనేషన్
- వరికొయ్యలకు నిప్పు..సజీవ దహనమైన రైతు
- వడ్ల కొనుగోళ్లు స్టార్ట్ చేయాలని ధర్నా
- సెల్ఫోన్ రూల్ సాధారణ భక్తులకేనా ?
- ఛత్రపతి శివాజీ స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలె : గడ్డం వంశీకృష్ణ
- అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- IPL 2024: కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది..నో బాల్పై స్టార్ స్పోర్ట్స్ వివరణ
- ఖమ్మం జిల్లాలో..గాలివాన బీభత్సం
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్