తెలంగాణ కోసం పోరాడినోళ్ల గొంతును కేసీఆర్ కోసేశాడని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. సాగర్ ఉపఎన్నిక ప్రచారానికి సమయం ఉంది కానీ.. మహనీయులకు నివాళులు అర్పించాడానికి కేసీఆర్కు సమయం లేదని ఆయన ఎద్దేవా చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జంగం బస్తీలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జంగం బస్తీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. అంబేద్కర్ ప్రపంచంలోనే గొప్ప మహనీయుడు. ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. దళితులకు హక్కులను కల్పించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమతమ హక్కులను వాడుకోవాలి. అంబేద్కర్ పేదల ఆశాజ్యోతి. సీఎం కేసీఆర్ కూడా అంబేద్కర్ స్మరణ చేసేవాడు. అంబేద్కర్ వల్లే తెలంగాణ వచ్చింది అన్నాడు. మరి దళితుడిని సీఎం ఎందుకు చేయలేదు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఇద్దరితోనే రాష్ట్రం సాధించుకున్నారా?. తెలంగాణా కోసం పోరాడిన వాళ్ల గొంతు కోశాడు. కోదండరాం, విజయశాంతి, అలె నరేంద్ర వంటి వాళ్లందరి గొంతులు కోశాడు’అని ఆయన అన్నారు.
కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడినోళ్ల గొంతు కోశాడు
- హైదరాబాద్
- April 14, 2021
లేటెస్ట్
- CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే