నియంత పాలనకు వ్యతిరేకంగానే పోరాటం

నియంత పాలనకు వ్యతిరేకంగానే పోరాటం

టీఆర్ఎస్ నియంత పాలనకు వ్యతిరేకంగానే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.పాదయాత్రకు వస్తోన్న స్పందన చూసి టీఆర్ఎస్ దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.దాడుల్లో బీజేపీ కార్యకర్తలకు చెందిన ఐదు కార్లు ధ్వంసం అయ్యాయన్నారు.TRSకార్యకర్తలు పాదయాత్రను అడ్డుకుంటారని పోలీసులకు ముందస్తు సమాచారం ఉందన్నారు.కానీ పోలీసులు సరిగ్గా స్పందించడం లేదన్నారు. పోలీసులు ఎందుకు పరిస్థితిని కంట్రోల్ చేయలేదని డీకే అరుణ ప్రశ్నించారు.

మరిన్ని వార్తల కోసం

రోడ్డు ప్రమాదంలో టెన్నిస్ ప్లేయర్ మృతి 

జీతాలు రాక ప్రభుత్వ టీచర్ల అవస్థలు