ప్రతీ ఒక్క భారతీయ పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నట్టు తాము చెప్పలేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకే తాము చర్యలు తీసుకుంటామని చెప్పామని ఆయన గుర్తుచేశారు. బ్లాక్ మనీ వెలికితీసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ మరువలేదని… అన్నింటినీ నెరవేర్చేందుకు ప్రయత్నాలు జరిగాయని చెప్పారు.
రూ.15 లక్షలు వేస్తామని మేం చెప్పలేదు : రాజ్ నాథ్
- దేశం
- April 9, 2019
లేటెస్ట్
- ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతీ ఓటరు బాధ్యత : రిజ్వాన్ బాషా షేక్
- ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతుల రాస్తారోకో
- ఇవాళ భువనగిరికి అమిత్ షా
- అద్దంకి దయాకర్పై చర్యలు తీసుకోవాలి
- గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి : పార్టీ నాయకులు
- మే 10న మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి రాక
- ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు అలర్ట్గా ఉండాలి : వీపీ గౌతమ్
- సిక్ లీవ్లో ఎయిర్ ఇండియా సిబ్బంది.. 25 మందిపై వేటు
- మార్నింగ్ వాకర్స్ తో మాలోత్ కవిత మాటామంతీ
- గర్గుల్లో అంగన్ వాడీ బిల్డింగ్ కు రిపేర్ చేయాలి
Most Read News
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- T20 World Cup 2024: ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్.. ఎందులో చూడాలంటే..?
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన