అన్యాయాలను యువత నిలదీయాలి

అన్యాయాలను యువత నిలదీయాలి

తెలంగాణను కేసీఆర్ నట్టేట ముంచారని బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నో ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పాటైతే.. కేసీఆర్ కారణంగా నెరవేరలేదన్నారు. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారన్నారు. కేసీఆర్ చేస్తున్న అన్యాయాలను నిలదీసేందుకు యువత సిద్దం కావాలన్నారు. ప్లీనరీలో తీర్మానాలను TRS నేతలే సమర్ధించడం లేదన్నారు.

మరిన్ని వార్తల కోసం

చిరుమర్తి నర్సింహకు నివాళులర్పించిన కేసీఆర్

దేశానికి కావాల్సింది ఫ్రంట్లు​ కాదు..కొత్త ఎజెండా