ఈటల కాదు.. ముందు కరోనాపై కమిటీలేయాలి

ఈటల కాదు.. ముందు కరోనాపై కమిటీలేయాలి

హైదరాబాద్ : కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కుర్చీ కాపాడుకోవాలనే తాపత్రయం తప్ప.. ప్రజల ఆరోగ్యంపై కేసీఆర్ కు శ్రద్ద లేదన్నారు. కరోనాతో జనాలు చచ్చిపోతుంటే.. ప్రజల దృష్టి మళ్ళించేందుకు కేసీఆర్ రాజకీయ క్రీడ ఆడుతున్నారని మండిపడ్డారు సంజయ్. కరోనాపై సీఎం రివ్యూ చేయకపోవడానికి కారణమేంటో  చెప్పాలని ప్రశ్నించారు.