హైదరాబాద్ : కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కుర్చీ కాపాడుకోవాలనే తాపత్రయం తప్ప.. ప్రజల ఆరోగ్యంపై కేసీఆర్ కు శ్రద్ద లేదన్నారు. కరోనాతో జనాలు చచ్చిపోతుంటే.. ప్రజల దృష్టి మళ్ళించేందుకు కేసీఆర్ రాజకీయ క్రీడ ఆడుతున్నారని మండిపడ్డారు సంజయ్. కరోనాపై సీఎం రివ్యూ చేయకపోవడానికి కారణమేంటో చెప్పాలని ప్రశ్నించారు.
ఈటల కాదు.. ముందు కరోనాపై కమిటీలేయాలి
- తెలంగాణం
- May 4, 2021
లేటెస్ట్
- జనంలోకి పవన్ కళ్యాణ్ - ఈ నెల 30నుండి వారాహి విజయభేరి
- కేసీఆర్ చేసిన తప్పుల వల్లే పార్టీకి ఈ దుస్థితి : పటోళ్ల కార్తీక్ రెడ్డి
- బీహార్ లోక్సభ ఎన్నికల్లో.. AIMIM 16 మంది అభ్యర్థులు
- Summer Special : కుండ నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయ్.. ఎందుకో తెలుసా..!
- కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి...
- Women Health : బ్రకోలి తింటున్నారా.. మహిళలకు క్యాన్సర్లు రాకుండా సాయం చేస్తుంది
- ప్రధాని మోదీతో బిల్గేట్స్ భేటీ.. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్పై చర్చ
- Tillu Square OTT: టిల్లు స్క్వేర్ OTT పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
- Good Health : రోజూ కప్పు బ్రౌన్ రైస్ తినండి.. షుగర్ రాదు, ఉబ్బసం తగ్గుతుంది..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- హైదరాబాద్లో కల్తీ మందులు స్వాధీనం
- ఫోన్ పే, గూగుల్ పేUPI ఇంటర్నేషనల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..గైడ్ లైన్స్ ఇవిగో