యూపీలో చరిత్రను తిరగరాస్తాం: రాజ్ నాథ్

 యూపీలో చరిత్రను తిరగరాస్తాం: రాజ్ నాథ్

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తుందన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లను సాధించి చరిత్రను తిరగరాస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీని ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతు తమకే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు రాజ్ నాథ్ సింగ్. 

 

మరిన్ని వార్తల కోసం

ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

కేసీఆర్ కు ఉన్న బలమెంత? ఆయన అనుభవం ఎంత?