ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఓ వివాహ వేడుకలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 63 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం రాత్రి షియా ముస్లిం వర్గానికి చెందిన ఫంక్షన్ హాల్లో ఘనంగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో 1000 కి పైగా మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ జరిగింది. దీంతో అక్కడిక్కడే 63 మంది మృతి చెందగా..మరో 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఎవరు ఈ దాడికి పాల్పడ్డారనేది ఇంకా ప్రకటించలేదు.
కాబూల్ లో బాంబ్ బ్లాస్ట్..63 మంది మృతి
- విదేశం
- August 18, 2019
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి