జైతాపూర్ లో ఘనంగా బోనాలు

జైతాపూర్ లో  ఘనంగా బోనాలు

ఎడపల్లి, వెలుగు : మండలంలో ని జైతాపూర్​ గ్రామంలో ఆదివారం బోనాల పండగ ఘనంగా జరిగింది.  గ్రామంలో ఎల్లమ్మ మందిరం ఐదేళ్ల వార్షికోత్సవం, మహాలక్ష్మి మందిరం  మొదటి వార్షికోత్సవం సందర్భంగా  గ్రామంలో బోనాల పండగ నిర్వహించారు. పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, మహాలక్ష్మి దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.