నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగరం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మంగళవారం చోరీ జరిగింది. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం ఆలయానికి వెళ్లిన వారు గేట్లు, హుండీ తాళం పగలకొట్టి ఉండడాన్ని గమనించి, గ్రామస్తులకు తెలిపారు. దీంతో ఆలయ నిర్వాహకుడు భిక్షం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హుండీలో సుమారు రూ.10 వేలు ఉన్నట్లు ఎస్సై చెప్పారు.
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో చోరీ
- వరంగల్
- April 10, 2024
లేటెస్ట్
- మంత్రి తుమ్మల క్యాంప్ ఆఫీసులో ఆటో డ్రైవర్ ఆత్మహత్యయత్నం
- తక్కడపల్లి బీరప్ప ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ పూజలు
- రామాయంపేటలో కాంగ్రెస్ మీటింగ్ రసాభాస
- నిజామాబాద్లో ఫ్లాగ్ మార్చ్
- వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి వడ్ల కుప్పను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
- రోజువారి కూలీ రూ. 400కు పెంచుతాం : ఎమ్మెల్యే విజయ రమణారావు
- యూజీసీ నెట్ జూన్ 18కి వాయిదా
- ఇందూరులో ఎవరి ధీమా వాళ్లది
- కేసీఆర్, కేటీఆర్, వినోద్ వలసపక్షులు : వెలిచాల రాజేందర్ రావు
- అభివృద్ధి కోసం ఎంతో చేయాలి : నిర్మలా సీతారామన్
Most Read News
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ