చెరువు నీటిని తోడేస్తున్నారని గ్రామస్తుల ధర్నా

చెరువు నీటిని తోడేస్తున్నారని గ్రామస్తుల ధర్నా

రంగారెడ్డి లోని రెండు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఉన్న బురాఖన్ చెరువు వివాదాస్పదంగా మారింది.  చెరువులోని నీటిని తోడేస్తున్నారంటూ మల్లాపూర్ గ్రామస్తులు ధర్నాకు దిగారు.  బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ తో పాటు.. జెల్ పల్లి మున్సిపల్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జెల్ పల్లి అధికారులు చెరువు లోని నీటిని తోడేస్తున్నారు. అయితే మల్లపూర్ గ్రామస్తులు తమ చెరువు లోని నీటిని తోడేస్తున్నారంటూ  చెరువు కట్టా పై ధర్నా చేశారు. దీంతో దిగొచ్చిన అధికారులు పైపులను తొలగించారు.

 

 

ఇవి కూడా చదవండి

కొండా వర్సెస్ చల్లా.. మాటల యుద్ధం

మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎంపీ అర్వింద్ సవాల్

ఐసీసీ టీ20 బెస్ట్ ప్లేయర్గా పాక్ ఆటగాడు

సయ్యద్ మోదీ టోర్నీలో పీవీ సింధు విజయం